గురువారం,డిసెంబరు 28,2023

శ్రీ గురుభ్యోనమఃగురువారం,డిసెంబరు 28,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షంతిథి:విదియ పూర్తివారం:గురువారం(బృహస్పతి వాసరే)నక్షత్రం:పునర్వసు రా12.39 వరకుయోగం:ఐంద్రం రా2.32 వరకుకరణం:తైతుల సా6.15 వరకువర్జ్యం:ఉ11.56 – 1.37దుర్ముహూర్తము:ఉ10.11 – 10.55 &మ2.34 – 3.18అమృతకాలం:రా10.06 – 11.48రాహుకాలం:మ1.30…

రేపు శ్రీవారి ప్రణయకలహ మ‌హోత్సవం

రేపు శ్రీవారి ప్రణయకలహ మ‌హోత్సవం తిరుమల : శ్రీ వేంకటేశ్వరస్వామివారు తన దేవేరులతో క‌లిసి పాల్గొనే కలహ శృంగారభరితమైన ప్రణయ కలహ మ‌హోత్సవం డిసెంబ‌రు 28వ తేదీ గురువారం తిరుమలలో జరుగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంట‌లకు స్వామివారు,…

మునిగిపోయిన ద్వారక నగరం చూడటానికి అనుమతి

గుజరాత్ ప్రభుత్వం మరియు మజ్‌గావ్ పోస్ట్ మధ్య ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది, దీని కింద మజ్‌గావ్ పోస్ట్‌యార్డ్ ద్వారక సముద్రంలో ఒక ప్రత్యేక జలాంతర్గామిని నిర్వహిస్తుంది, ఇది సముద్రం కింద 300 అడుగుల లోతుకు వెళ్లి యాత్రికులు మునిగిపోయిన ద్వారక నగరం…

అయోధ్య రామమందిరం నిర్మాణంపై కీలక విషయాలను వెల్లడించారు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్

అయోధ్య రామమందిరం నిర్మాణంపై కీలక విషయాలను వెల్లడించారు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ 9 దేశాలు సమయం చెప్పే గడియారం రాముడికి కానుక భక్తులు తూర్పు నుంచి ఆలయంలోకి ప్రవేశించి దక్షిణం నుంచి బయటకు వస్తారు. భక్తులు ఆలయంలోకి వెళ్లాలంటే…

బుధవారం నిర్వహించే మండల పూజకు టీడీబీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది

కేరళ (శబరిమల).. బుధవారం నిర్వహించే మండల పూజకు టీడీబీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది… పూజ అనంతరం బుధవారం రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.. మకరవిలక్కు పూజల కోసం డిసెంబర్ 30న తిరిగి తెరవనున్నారు. నేడు చివరి రోజు కావడంతో…

27-డిసెంబర్-2023

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 27-డిసెంబర్-2023బుధవారం టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్న టిటిడి… జనవరి 1వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం… తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ నిన్న 26-12-2023 రోజున స్వామివారిని…

అరసవిల్లి లో ఆదిత్యుని హుండీ లెక్కింపు

అరసవిల్లి లో ఆదిత్యుని హుండీ లెక్కింపు శ్రీకాకుళం జిల్లాలో అరసవిల్లి లో శ్రీ సూర్య నారాయణ స్వామి వారి హుండీ లెక్కింపు జరిగింది. 04-11-2023 నుండి 26-12-2023 వరకు వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. ఈ 53 రోజులలో మొత్తం 55,75,235 రూపాయలు…

వైస్ట్నోదేవి ఆలయానికి రికార్డ్ స్థాయి భక్తులు

వైస్ట్నోదేవి ఆలయానికి రికార్డ్ స్థాయి భక్తులు జమ్మూ లోని శ్రీ మాతా వైస్ట్నో దేవి ఆలయానికి ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో భక్తులు తరలి వచ్చారు. సోమవారం వరకు 93.50 లక్షల మంది దర్శించి నట్లు అధికారులు వెల్లడించారు. గత పదేళ్ళలో…

ఈరోజు శబరిమల అయ్యప్పస్వామి ఆలయము మూసివేత

ఈరోజు శబరిమల అయ్యప్పస్వామి ఆలయము మూసివేత శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానం తలుపులు రేపు రాత్రి 11 గంటలకు మూసివేయనున్నారు. ఈ ఏడాది మండల మహోత్సవ పూజలు పూర్తి కావటంతో ఈరోజు రాత్రి మూసివేసి మకర విళక్కు పూజల కోసం డిసెంబర్ 30…

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం మండల సీజన్​లో రూ.204 కోట్లు దాటిందని

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం మండల సీజన్​లో రూ.204 కోట్లు దాటిందని ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది. మండల పూజ కోసం ఈ ఏడాది ఆలయం తెరిచినప్పటినుంచి డిసెంబర్​ 25 వరకు(39 రోజుల్లో) రూ.204.30 కోట్ల మేర…

You cannot copy content of this page