శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃశనివారం, జనవరి 6, 2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షంతిథి:దశమి రా8.47 వరకువారం:శనివారం (స్థిరవాసరే)నక్షత్రం:స్వాతి సా6.17 వరకుయోగం:ధృతి తె3.49 వరకుకరణం:వణిజ ఉ8.18 వరకు తదుపరి విష్ఠి రా8.47 వరకువర్జ్యం:రా12.08 – 1.48దుర్ముహూర్తము:ఉ6.35…

తిరుమలలో శనివారం తగ్గిన భక్తుల రద్దీ

Trinethram News : 6th Jan 2024 : Tirupati తిరుమలలో శనివారం తగ్గిన భక్తుల రద్దీ తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 2 కంపార్టుమెంట్లలో మాత్రమే వేచి…

7న కొమురవెల్లి మల్లన్న కల్యాణం.. వేలాదిగా తరలిరానున్న భక్తులు

Trinethram News : 7న కొమురవెల్లి మల్లన్న కల్యాణం.. వేలాదిగా తరలిరానున్న భక్తులు Komuravelli | చేర్యాల: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి క్షేత్రంలో మల్లన్న కళ్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి.…

శబరిమల ప్రసాదం అరవణ పాయసం విక్రయాల పై పరిమితి విధించిన ట్రావెన్ కోర్ బోర్డ్

Trinethram News : శబరిమల ప్రసాదం అరవణ పాయసం విక్రయాల పై పరిమితి విధించిన ట్రావెన్ కోర్ బోర్డ్ శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి స్వాములు పోటెత్తుతున్నారు. స్వామి వారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతుంది, ఈ రద్దీ పెరగటంతో…

శ్రీవారి సేవలో శ్రీకాంత్ కుటుంబం

Trinethram News : శ్రీవారి సేవలో శ్రీకాంత్ కుటుంబం.. తిరుమల శ్రీవారిని హీరో శ్రీకాంత్ కుటుంబం దర్శించుకున్నారు. భార్య ఊహా, కుమారుడు రోషన్‌, మరో కుమారుడు రోహన్, కూతురు మేధతో కలిసి స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 04-జనవరి-2024గురువారం తిరుమలలో తగ్గిన భక్తుల రద్ది నిన్న 03-01-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 65,514 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 20,394 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఓం శ్రీ గురుభ్యోనమః పంచాంగంశ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు, తేదీ … 04 – 01 – 2024,వారం … బృహస్పతివాసరే ( గురువారం )శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,దక్షిణాయనం – హేమంత ఋతువు,మార్గశిర మాసం – బహళ పక్షం,…

రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల షెడ్యూల్

రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల షెడ్యూల్.. 17న అయోధ్య వీధుల్లో విహరించనున్న బాల రామయ్య రామ జన్మ భూమి అయోధ్య (అయోధ్య) స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపనకు సిద్ధమవుతోంది. జనవరి 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలోని గర్భాలయంలో రామ్‌లల్లాను…

మకర జ్యోతి దర్శనంపై శబరిమల ట్రస్ట్ కీలక నిర్ణయం

మకర జ్యోతి దర్శనంపై శబరిమల ట్రస్ట్ కీలక నిర్ణయం ప్రస్తుతం శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. శబరిమలకు భక్తులు పోటెత్తుతున్న తరుణంలో ట్రావెన్కోర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకున్నది. మకర జ్యోతి దర్శనం…

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. బుధవారం స్వామివారిని 65,514…

You cannot copy content of this page