పులివెందుల రాణి తోపు వద్ద గజ్జల వెంకట రమణారెడ్డి అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య

కడప జిల్లా….. పులివెందుల రాణి తోపు వద్ద గజ్జల వెంకట రమణారెడ్డి అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య…. మృతుడు వేముల మండలంలోని పెండ్లూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు…. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన…

మోచర్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

Trinethram News : 7th Jan 2024 : నెల్లూరు జిల్లా… గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున TSRTC బస్సు లారీని ఢీ కొట్టింది. ఒకరు మృతి..ఏడుమందికి తీవ్ర గాయాలు…

బాలానగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : 5th Jan 2024 బాలానగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బాలానగర్ చౌరస్తాలో 6 మంది దుర్మరణం సంత దినం కావడంతో భారీ రోడ్డు ప్రమాదం ఆటో, బైకును ఢీకొన్న డీసీఎం వాహనం మృతులు మోతి ఘనాపూర్…

కంకిపాడు టోల్ ప్లాజా వద్ద భారీగా వెండి పట్టివేత

కృష్ణాజిల్లాపెనమలూరు నియోజకవర్గం కంకిపాడు టోల్ ప్లాజా వద్ద భారీగా వెండి పట్టివేత నిన్న రాత్రి కారులో అక్రమంగా తరలిస్తున్న 132 కేజీల వెండి స్వాధీనం చేసుకున్న కంకిపాడు పోలీసులు. సుమారు 92 లక్షల విలువ ఉంటుంది అని ఎలాంటి బిల్లులు లేవని…

ఐలూరు వద్ద కరకట్టపై పల్టీ కొట్టిన కంకర టిప్పర్

కృష్ణాజిల్లా ఐలూరు వద్ద కరకట్టపై పల్టీ కొట్టిన కంకర టిప్పర్.. అవనిగడ్డ నుండి విజయవాడ వెళ్లే కరకట్ట రోడ్డు అడుగడుగున గోతులుమయం… కరకట్టపై ప్రయాణించాలంటే భయాందోళనకు గురవుతున్న ప్రయాణికులు.. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న కనీస మరమ్మత్తులు కూడా చేయడం లేదంటూ ఆవేదన…

ఈనెల 4న ఇందిరా పార్క్ వద్ద ఆటోడ్రైవర్ల మహాధర్నా

ఈనెల 4న ఇందిరా పార్క్ వద్ద ఆటోడ్రైవర్ల మహాధర్నా హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ఈనెల 4న మహాధర్నా చేపట్టనున్నట్లు ఆటో కార్మికులు తెలిపారు. ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడం వల్ల తాము నష్టపోతున్నామన్నారు. మహాలక్ష్మి పథకం…

పిడుగురాళ్ల రిలయన్స్ బంకు వద్ద ట్రాలీ కింద పడీ వృద్ధురాలు మృతి

పల్నాడు జిల్లా…… పిడుగురాళ్ల రిలయన్స్ బంకు వద్ద ట్రాలీ కింద పడీ వృద్ధురాలు మృతి మాచవరం మండలం పిల్లుట్ల నుండీ సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం చేజర్ల కు తల్లి లింగిశెట్టి రత్తమ్మ 80 సంవత్సరాలు కొడుకు లింగిశెట్టి రామారావు 50…

కొనకనమిట్ల మండలం మర్రిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లా… కొనకనమిట్ల మండలం మర్రిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం..! ఆర్టీసీ బస్సు, ట్రాలీ వాహనం ఎదురెదురుగా ఢీ…! పలువురికి గాయాలు… పూర్తి వివరాలు తెలియాల్సిఉంది…?

సీఎం క్యాంప్ కార్యాలయం గేటు వద్ద నరసరావుపేట వైసీపీ కార్యకర్తల ఆందోళన

తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం గేటు వద్ద నరసరావుపేట వైసీపీ కార్యకర్తల ఆందోళన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కి మరోసారి టికెట్ కేటాయించ వద్దు నరసరావుట నియోజకవర్గ వైసిపి నాయకులు కార్యకర్తలు సీఎం క్యాంప్ కార్యాలయం గేటు వద్ద గంట నుంచి…

ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద పేలుడు శబ్ధం

ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద పేలుడు శబ్ధం న్యూ ఢిల్లీలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద పెద్ద పేలుడు శబ్ధం రావటం తో స్థానికంగా కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు. గంటలతరబడి వెతికినా పేలుడు ఎక్కడ, ఎలా సంభవించింది అన్న…

You cannot copy content of this page