బాపట్లలోజరిగిన రైతు జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడు తున్న రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య

తుపాను కారణంగా జిల్లాలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు వి కృష్ణయ్య డిమాండ్ చేశారు.జిల్లాలో సుమారు మూడు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి అని ప్రాధమిక అంచనాలు ఉన్నాయి.ఇంత వరకు నష్ట పోయిన జాబితా లను ప్రకటించ…

ఎన్నికల వేళ జగన్ కొత్త పథకాలు, మహిళలకు వరాలు – రైతు రుణమాఫీ

ఎన్నికల వేళ జగన్ కొత్త పథకాలు, మహిళలకు వరాలు – రైతు రుణమాఫీ..!? ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. పొత్తులతో…

వీఆర్వో తనను లంచం అడిగారని, తహసీల్దారుకు ఫిర్యాదు చేయడానికి రైతు వచ్చాడు

వీఆర్వో తనను లంచం అడిగారని, తహసీల్దారుకు ఫిర్యాదు చేయడానికి రైతు వచ్చాడు . రైతును లంచం బారి కాపాడాల్సిందిపోయి.. ఆ సమయంలోనే లంచాన్ని సమర్థిస్తూ అనంతపురం జిల్లా మడకశిర తహసీల్దార్‌ ముర్షావలి చేసిన వ్యాఖ్యలు లంచగొండులు మీసం తిప్పుకునేలా ఉన్నాయి…. ఒక్కోసారి…

రైతు రుణమాఫీ చేసే యోచనలో సీఎం జగన్

రైతు రుణమాఫీ చేసే యోచనలో సీఎం జగన్..! రైతులను మరింత దగ్గర చేసుకోవటంతో పాటుగా..ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రైతులకు సంబంధించి రుణమాఫీ పైన ఆలోచన జరుగుతోందని పార్టీ ముఖ్య నేతల మధ్య చర్చ జరుగుతోంది.…

అన్నధాతలతో కలిసి రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ. చింతకుంట విజయరమణ రావు

అన్నధాతలతో కలిసి రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ. చింతకుంట విజయరమణ రావు. ఈరోజు సుల్తానాబాద్ మండలం, సుద్దాల గ్రామంలో రైతులతో, విద్యార్థులతో కలిసి వరి పొలంలో నాటు వేసి జాతీయ రైతు దినోత్సవ వేడుకలను నిర్వహించి అన్నధాతలందరికీ…

జాతీయ రైతు దినోత్సవం

జాతీయ రైతు దినోత్సవం భారతదేశపు ఐదవ ప్రధానమంత్రి “భారత దేశపు రైతుల విజేత”గా గుర్తింపు పొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటారు. చౌదరి చరణ్ సింగ్ భారత దేశ ప్రధానిగా 1979…

రైతు బంధుపై ఫిర్యాదుల వెల్లువ.రైతు అకౌంట్లో 2 రూపాయలు జమ

రైతు బంధుపై ఫిర్యాదుల వెల్లువ.రైతు అకౌంట్లో 2 రూపాయలు జమ..!! రాష్ట్రంలో రైతు బంధు పంపిణీ పై మునుపెన్నడూ లేని విధంగా రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రూపాయి, రెండు రూపాయలు తమ అకౌంట్లో జమ అయినట్లు మెసేజ్ లు వస్తున్నాయని…

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని విశ్వనాథపురం గ్రామంలో అప్పులబాధ తట్టుకోలేక ఓ రైతు పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం జరిగింది. వేసిన పంటలు చేతికి రాక చేసిన అప్పులు పెరిగి…

రుణ మాఫీ, రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

రుణ మాఫీ, రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను నేటి నుండి ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ…

రైతు బంధు పై కీలక ఆదేశాలు

Trinethram News : Ts :- రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే ట్రెజరీ లో ఉన్న నిధులను విడుదల చేయాలని స్పష్టం చేశారు గతంలో మాదిరిగా రైతులకు…

You cannot copy content of this page