ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ సమావేశం

Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీతో పార్లమెంట్ లోని పీఎం కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం ముగిసింది. సుమారు 20 minutes భేటీ కొనసాగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. భేటీలో…

ముగిసిన బీఏసీ సమావేశం

అమరావతి : నాలుగు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయం.. ఈ నెల 8 వరకు అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండి(7న) బడ్జెట్ బీఏసీని బాయ్‌కాట్‌ చేసిన టీడీపీ.

ముగిసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ

3 గంటల పాటు సాగిన మంతనాలుసీట్ల సర్దూబాటుపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు35 ఎమ్మెల్యే సీట్లు కావాలన్న పవన్28 వరకు ఇస్తామన్న చంద్రబాబు35 ఫైనల్ చేయాలన్న పవన్ కల్యాణ్3 ఎంపీలు ఇచ్చేందుకు టీడీపీ నిర్ణయంఎంపీల విషయంలో సరే అన్న పవన్ కల్యాణ్ఉమ్మడి మేనిఫెస్టో,…

ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం.. చర్చించిన అంశాలివే

విజయవాడ: నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి (ఇంద్రకీలాద్రి) 8వ పాలకమండలి సమావేశం సోమవారం నాడు జరిగింది. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది.. ఈ సమావేశానికి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈఓ రామారావు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక…

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు 1053 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌70,370 దగ్గర ముగిసిన సెన్సెక్స్ 333 పాయింట్ల నష్టంతో 21,238 దగ్గర ముగిసిన నిఫ్టీ

ముగిసిన కేంద్ర కేబినెట్‌ సమావేశం

ఢిల్లీ ముగిసిన కేంద్ర కేబినెట్‌ సమావేశం.. అనంతరం ఢిల్లీ నుంచి షిల్లాంగ్ బయల్దేరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి._l రేపు షిల్లాంగ్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన నార్త్ ఈస్ట్ కౌన్సిల్ సమావేశం

వైసీపీలో ముగిసిన ముసలం!

వైసీపీలో ముగిసిన ముసలం! వైసీపీలో విజయవాడ సెంట్రల్ సీట్ పై మొదలైన వివాదం ముగిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ అంశంపై మెత్తబడ్డారు. ఇన్చార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ కు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించారు. అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేయడంతో…

భూపాలపల్లి జిల్లాలో ముగిసిన విజిలెన్స్ సోదాలు

భూపాలపల్లి జిల్లాలో ముగిసిన విజిలెన్స్ సోదాలు భూపాలపల్లి జిల్లా: జనవరి 11జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్‌ లో గల సాగునీటి శాఖ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి విజిలెన్స్ తనిఖీలు గురువారం ముగిశాయి. మూడు రోజులు పాటు విజిలెన్స్‌ అధికారులు…

పార్థసారధితో ముగిసిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి భేటీ

అమరావతి పార్థసారధితో ముగిసిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి భేటీ అరగంటపాటు చర్చలు జరిగినా నో క్లారిటీ సారథి కార్యాలయం నుంచి వెళ్లిపోయిన అయోధ్య రామిరెడ్డి నిన్న సీఎంఓకు వెళ్లి వచ్చినా అసంతృప్తిగానే సారథి ఈ రోజు అయోధ్య రామిరెడ్డి బుజ్జగించినా మెత్తబడని…

You cannot copy content of this page