పార్థసారధితో ముగిసిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి భేటీ

TRINETHRAM NEWS

అమరావతి

పార్థసారధితో ముగిసిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి భేటీ

అరగంటపాటు చర్చలు జరిగినా నో క్లారిటీ

సారథి కార్యాలయం నుంచి వెళ్లిపోయిన అయోధ్య రామిరెడ్డి

నిన్న సీఎంఓకు వెళ్లి వచ్చినా అసంతృప్తిగానే సారథి

ఈ రోజు అయోధ్య రామిరెడ్డి బుజ్జగించినా మెత్తబడని పార్థసారథి

సారథి టీడీపీలో చేరతారని ప్రచారం

పార్టీ బుజ్జగిస్తున్నా మెత్తబడని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి

You cannot copy content of this page

Scroll to Top