చంద్రబాబు జిల్లాల పర్యటన ఖరారు

మార్చి 2న నెల్లూరు,గురజాలలో..మార్చి 4న రాప్తాడులో పర్యటన.. ‘‘రా కదలి రా’’ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు.. నెల్లూరు సభలో టీడీపీలో చేరనున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..

ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేసే అవకాశం అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ

నేడు భీమవరంలో సీఎం జగన్ పర్యటన

Trinethram News : అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Chief Minister YS Jaganmohan Reddy) బుధవారం భీమవరంలో పర్యటించనున్నారు. కాళ్ళ మండలం పెదఅమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ లో వైసీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు.. మధ్యాహ్నం 2.10…

ఏపీలో నేడు కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పర్యటన

Trinethram News : అమరావతి: కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ (Rajnath Singh) మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం (Visakha)లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీ (Delhi) నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వస్తారు.…

నేడు కుప్పంలో సీఎం వైఎస్‌ జగన్ పర్యటన

Trinethram News : ఏపీ నేడు కుప్పంలో సీఎం వైఎస్‌ జగన్ పర్యటన.. రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న సీఎం.. గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్.. అనంతరం స్థానిక నాయకులతో…

26న కుప్పంలో సీఎం జగన్ పర్యటన

Trinethram News : AP: ఈ నెల 26వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్బంగా రామకుప్పం మండలంలోని హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం గుండిశెట్టిపల్లి దగ్గర బహిరంగ సభలో…

నేడు ఒంగోలులో సీఎం జగన్ పర్యటన.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ

Trinethram News : ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పరిధిలోని 25 వేల మందికి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు.. ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 10.15…

“మంత్రి కాకాణి పెంచలకోన పర్యటన”

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తేదీ : 21.02.2024 “నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, పెంచలకోన క్షేత్రంలో పెనుశిల నరసింహ స్వామిని తన సతీమణి శ్రీమతి కాకాణి విజిత తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కాకాణి”…

క్యాడర్ లో కొత్త ఉత్సాహం నింపిన పర్యటన, భారీగా హాజరైన పార్టీ శ్రేణులు

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలోని అన్నేరావుపేటలో బాబు ష్యూరిటీ రిటి – భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా, కేశినేని శివనాథ్ (చిన్ని) క్యాడర్ లో కొత్త ఉత్సాహం నింపిన పర్యటన, భారీగా హాజరైన…

You cannot copy content of this page