రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు శ్రీశైల మల్లికార్జునస్వామికి స్వర్ణ రథం తయారు చేయించారు

శ్రీశైలం : రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు శ్రీశైల మల్లికార్జునస్వామికి స్వర్ణ రథం తయారు చేయించారు. రథసప్తమి సందర్భంగా శుక్రవారం దీనిని మల్లన్నకు కానుకగా సమర్పించనున్నారు. 23.6 అడుగుల ఎత్తుతో స్వర్ణ తాపడం చేయించిన ఈ రథం మధ్యలో…

ధరూర్ వైఎస్ ఎంపీపీ కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దంపతులు మాజీ మంత్రి

Trinethram News : ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో గద్వాల ఎమ్మెల్యే దంపతులు శ్రీమతి శ్రీ బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి గారి మరియు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సమక్షంలో ధరూర్…

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించిన మాజీ గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్ దంపతులు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించిన మాజీ గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్ దంపతులు. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ సీనియర్ నాయకులు..

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు. హైదరాబాద్ డిసెంబర్ 30:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటులు నాగార్జున అమల దంపతులు శనివారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడంతో ఇవాళ ఆయన…

గోశాలకు పశుగ్రాసం అందజేసిన దంపతులు

గోశాలకు పశుగ్రాసం అందజేసిన దంపతులు పెద్దపల్లి జిల్లా డిసెంబర్ 27పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని హరిహరసుత శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి చెందిన గోశాలకు పశుగ్రాసం అందజేశారు. ధర్మారం గ్రామ వాస్తవ్యులు బండ లత-శరత్ కుమార్‌ దంపతుల కూతురు సంహిత…

గోదావరిలోకి దూకిన నవ దంపతులు.. వధువు మృతి

గోదావరిలోకి దూకిన నవ దంపతులు.. వధువు మృతి పెళ్లై ఐదు రోజు లైనా కాలేదు. నవ వధూవరులు గోదావరిలోకి దూకారు. వధువు మృతి చెందగా వరుడిని మత్స్యకారులు కాపాడారు. ఈ ఘటన పెనుగొండ మండలం సిద్ధాంతం వంతెనపై జరిగింది. ఉండ్రాజవరం మండలం…

గుణదల మేరీమాతను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

Chandrababu: గుణదల మేరీమాతను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. విజయవాడ: టీడీపీ చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu), సతీమణి భువనేశ్వరి (Bhuvaneshwari) తో కలిసి గుణదల మేరీమాతను దర్శించుకున్నారు. మరియమాత ఆలయంలో చంద్రబాబు దంపతులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.. అనంతరం సెమీ…

అయ్యప్ప స్వామి విల్లక్కి ఉత్సవ కార్యక్రమం లో పాల్గొన్న పెద్దిరెడ్డి స్వామి దంపతులు

మార్కాపురం గడియార స్తంభం సెంటర్లో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి విల్లక్కి ఉత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించిన పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి వారి సతీమణి పెద్దిరెడ్డి సరస్వతి …మార్కాపురం నియోజకవర్గం..

You cannot copy content of this page