TDP : టీడీపీలో చేరిన ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు

Eluru Mayor Sheikh Noor Jahan’s couple joined TDP కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్ అమరావతిః ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరులో వైఎస్సార్…

షవర్ మా కింగ్స్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు

Shawar Ma King’s shop was started by MLA Raj Thakur and his couple రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఎన్.టి.పి.సి లో సోమవారం షవర్మ కింగ్స్ ని రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్…

మహానందేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే దంపతులు

The MLA couple of Peddapalli who visited Mahanandeshwara Swami పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో విశిష్టమైన దేవాలయం అయిన మహానందేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని స్వామి వారి గర్భ గుడిలో…

పండితులు అందించిన ఉగాది పచ్చడిని స్వీకరించిన సీఎం దంపతులు

సీఎం వైఎస్ జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం ఉగాది సందర్భంగా ఆశీర్వాదాలు అందించిన పండితులు పండితులు అందించిన ఉగాది పచ్చడిని స్వీకరించిన సీఎం దంపతులు శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులోనే కార్యక్రమం శాలువా కప్పి, అక్షింతలు చల్లి ఆశీర్వాదం…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రాం చరణ్ దంపతులు

Trinethram News : తిరుపతి జిల్లా:మార్చి 27ఈరోజు సినీ నటుడు రాంచరణ్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సంద ర్భంగా రాంచరణ్…తన కూతురు క్లీంకారా, భార్య ఉపాసన మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు…

ఇద్దరు కూతుళ్లుకు విషం ఇచ్చి చంపిన దంపతులు కందగట్ల అనిల్, దేవి

Trinethram News : మహబూబాబాద్ జిల్లా : గార్ల మండలం మద్దివంచ అంకన్నగూడెం గ్రామంలో విషాదం. ఇద్దరు కూతుళ్లుకు విషం ఇచ్చి చంపిన దంపతులు కందగట్ల అనిల్, దేవి. భార్య భర్తల మధ్య గోడవలే అభంశుభం తెలియని చిన్నారులు చావుకు కారణం.…

అంబానీ దంపతులు తమకున్న దాంట్లో 0.1 % ఖర్చుచేసి 1000 కోట్లతో పెళ్లి చేస్తున్నారు

అంబానీ దంపతులు తమకున్న దాంట్లో 0.1 % ఖర్చుచేసి 1000 కోట్లతో పెళ్లి చేస్తున్నారు. దీనివలన వారికి కలిగే నష్టం ఏమీ లేదు. సామాన్యులు మాత్రం ఇంకా సమాజంలో పరువు మర్యాద కోసం అనుకుంటూ కట్నకానుకల పేరుతో తమకున్న దాంట్లో 70…

అర్థరాత్రి రైలుని ఆపి భారీ ప్రమాదం నుండి కాపాడిన వృద్ధ దంపతులు

చెన్నై – భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును…

జములమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన గద్వాల ఎమ్మెల్యే దంపతులు

Trinethram News : గద్వాల పట్టణం:-గద్వాల పట్టణంలో జమ్మి చెడు జమ్ములమ్మ అమ్మ వారి పరుశురాముడు స్వామి బ్రహ్మోత్సవాలు (గద్వాల జాతర, పౌర్ణమి) సందర్భంగాశనివారం ఉదయం వేద బ్రాహ్మణులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికారు.నడిగడ్డ ఇలవేల్పు అమ్మవారికి ఎమ్మెల్యే దంపతులు…

You cannot copy content of this page