WhatsApp Image 2024 06 09 at 12.40.05
The MLA couple of Peddapalli who visited Mahanandeshwara Swami
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో విశిష్టమైన దేవాలయం అయిన మహానందేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని స్వామి వారి గర్భ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు కుటుంబ సభ్యులు
అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే విజయరమణ రావు కుటుంబ సభ్యులకు వేద మంత్రోచ్చనలతో ఆశీర్వాదం చేసి ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
