తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు

Cool talk for Telugu states Trinethram News : 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి, చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు…

Weather : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్

Weather department good news for Telugu states Trinethram News : జూన్‌ 2న ఏపీలోకి.. జూన్‌10 తెలంగాణలోకి రుతుపవనాల రాక నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. 2, 3 రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయంటూ విశాఖ…

మన తెలుగు మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం

A rare honor for our Telugu woman in America హైదరాబాద్: మే 20ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజ‌య‌వాడ‌కు చెందిన జ‌య బాదిగకు ఆగ్రరాజ్య మైన అమెరికాలో అరుదైన గౌర‌వం ద‌క్కింది. కాలిఫోర్నియాలోని శాక్ర‌ మెంట్ కౌంటీ సుపీరియ‌ర్ కోర్టు జ‌డ్జిగా…

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..నాలుగైదు రోజుల్లో మేఘ సందేశం

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశానికి కూడా చల్లని కబురు ఇది. మరో నాలుగైదు రోజుల్లో వానలే వానలు. విపరీతమైన ఎండలు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. గత ఏడాదిలా కాకుండా ఈసారి తెలుగు రాష్ట్రాలను గట్టిగా…

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

Trinethram News : May 12, 2024, అమెరికాలో విషాధ ఘటన చోటుచేసుకుంది. ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్‌ క్రీక్‌ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్‌ పట్టా పొందిన…

తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వాన.. రాబోయే నాలుగు రోజులు దబిడి దిబిడే.. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వాన మొదలైంది.. రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీలకుపైగా టెంపరేచర్‌ నమోదవుతోంది. ఉత్తర తెలంగాణలో 43 నుంచి 45 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణలో…

తెలుగు నూతన సంవత్సరానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Trinethram News : APSRTC : బెంగళూరు మరియు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉగాది పండుగకు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసును ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (ATM) రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 5,…

అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రుడు.అస్సాం సీఎస్‌గా తెలుగు వ్యక్తి బాధ్యతలు స్వీకరించారు

Trinethram News : ఏపీ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ రవి కోత అస్సాం స్టేట్ 51వ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. 1993వ బ్యాచ్ కు చెందిన ఈయన అస్సాం సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన…

రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న “తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్” (TFJA)

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీ, ఐడి మరియు హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం నిన్న రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్…

You cannot copy content of this page