MLA Raj Thakur : 20వ డివిజన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల ప్రారంభమైన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

MLA Raj Thakur personally supervised the construction work of the recently inaugurated shopping complex near the 20th Division Railway Station రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలలో నిరుపయోగమైన భవనాలు ఉన్నట్లయితే…

గడ్చిరోలిలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా తెలంగాణ బందును నిర్వహిస్తున్నారు మావోయిస్టులు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఎల్లుండి తెలంగాణ బంద్ కానుంది. ఈనెల 24వ తేదీన అంటే ఎల్లుండి… తెలంగాణ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. గడ్చిరోలిలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా తెలంగాణ బందును నిర్వహిస్తున్నారు మావోయిస్టులు. Ellundi Telangana…

2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

APPSC గ్రూప్‌-1 అప్పీల్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ. 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

మర్రి గంగయ్య చెందిన గొరెపిల్లలు ఇటీవల కుక్కల దాడి

నూజెండ్ల మండలంలోని నూజెండ్ల గ్రామం నందు మర్రి గంగయ్య చెందిన గొరెపిల్లలు ఇటీవల కుక్కల దాడిలో మరణించగా, విషయం తెలుసుకొన్న స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు నేడు వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ…

కూసుమంచి మండలం కస్నా తండాలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన

Trinethram News : 07-01-2024కూసుమంచి మండలం కస్నా తండాలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన అజ్మీర గొబ్రియ నాయక్ గారి దశదిన(పెద్దకర్మ) కార్యక్రమంలో పాల్గొనివారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలుబానోత్ విజయ బాయి ఇట్లు …విజయ బాయి…

ఇటీవల మరణించిన దోసు లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన

ఇటీవల మరణించిన దోసు లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన… -వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ గారు. వైరా నియోజకవర్గ వైరా మండల పరిధిలోని గరికపాడు గ్రామపంచాయతీ చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దోసు లక్ష్మీనారాయణ మృతి చెందిన…

You cannot copy content of this page