Trinethram News : 07-01-2024
కూసుమంచి మండలం కస్నా తండాలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన
అజ్మీర గొబ్రియ నాయక్ గారి దశదిన(పెద్దకర్మ) కార్యక్రమంలో పాల్గొని
వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు
బానోత్ విజయ బాయి
ఇట్లు …
విజయ బాయి క్యాంపు కార్యాలయం వైరా


