వైయస్సార్ (YSR) పార్టీకి కుటుంబాలురాజీనామా అనంతరం టిడిపిలో చేరిక

వైయస్సార్ (YSR) పార్టీకి కుటుంబాలురాజీనామా అనంతరం టిడిపిలో చేరిక 23-01-2024 శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం సి చాపర్లపల్లి గ్రామానికీ చెందిన బాలకృష్ణ మరియు మడకశిర పట్టానికి చెందిన YSR నాయకులు కోర్టు అటెండర్ హనుమంతరాయప్ప, నాగరాజు మొత్తం…

నేడు ‘వైఎస్సార్‌ ఆసరా’ నాలుగో విడత క్రింద

నేడు ‘వైఎస్సార్‌ ఆసరా’ నాలుగో విడత క్రింద ..79 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.6,395 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్ 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.14,204 కోట్ల మేర అప్పులున్నాయి.…

నేడే వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత అమౌంట్ విడుదల

నేడే వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత అమౌంట్ విడుదల నేటి నుంచి రెండు వారాల పాటు సుమారు 78.94 లక్షల మంది మహిళల ఖాతాలో రూ.6,394.80 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం.. నేడు అనంతపురం జిల్లా ఉరవకొండ లో ఈ కార్యక్రమానికి…

ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేకపోవడం విశేషం

ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేకపోవడం విశేషం NTR, YSR సంబంధీకులే 4 పార్టీల చీఫ్లు APCC చీఫ్ షర్మిల ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాల్లో ఓ అరుదైన పరిస్థితి ఆవిష్కృతమైంది. ఇక్కడి 4 పార్టీల అధ్యక్షులుగా NTR, YSR సంబంధీకులే ఉన్నారు.…

తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి 200 కుటుంబాల చేరిక

తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి 200 కుటుంబాల చేరిక వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం కొప్పుకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల తెలుగుదేశం పార్టీ నుండి 200 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి…

YSR పార్టీకి 30 కుటుంబాలు రాజీనామా అనంతరం టీడీపి లొకి చెరిక

శ్రీ సత్యసాయి జిల్లాధర్మవరం నియోజకవర్గం 22-01-2024 YSR పార్టీకి 30 కుటుంబాలు రాజీనామా అనంతరం టీడీపి లొకి చెరిక బీసీల ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి -మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ…

అప్రజాస్వామికంగా జగన్ పాలన

అప్రజాస్వామికంగా జగన్ పాలన 40 రోజులు దాటి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డు మీద ఉన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రభుత్వం చర్చల్లో ఇచ్చిన హామీలు కూడా ఇప్పటికే అమలుపరచలేదు. దాంతో సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీ…

షర్మిల వాడిన భాష సరికాదు

అమరావతి షర్మిల వాడిన భాష సరికాదు.. షర్మిల వ్యాఖలు మా అందరికీ బాధ కలిగించాయి.. రాష్ట్రానికి, వైఎస్‌ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసింది.. చంద్రబాబు, కాంగ్రెస్‌ కలిసి జగన్‌పై అక్రమ కేసులు బనాయించారు.. కాంగ్రెస్‌లో చేరాక షర్మిల యాస, భాష…

ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతాను: షర్మిల

ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతాను: షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల నియామకం తండ్రి ఆశీస్సుల కోసం ఇడుపులపాయ వచ్చిన వైఎస్సార్ తనయ వైఎస్సార్ ఆశయాలన్నీ సిద్ధించాలన్న షర్మిల రాహుల్ గాంధీని ప్రధాని చేసేవరకు పోరాటం ఆగదని…

ఇడుపుల పాయ YSR ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిలా రెడ్డి

కడప జిల్లా ఇడుపుల పాయ YSR ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్ తో పాటు ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కేవీపీ రామచంద్రరావు,రఘువీరా రెడ్డి,శైలజానాథ్,తులసి రెడ్డి ఇతర ముఖ్య నేతలు…

You cannot copy content of this page