BRS MLAs : నల్ల చొక్కాలు బేడీలు వేసుకొని బిఆర్ఎస్ ఎమ్మెల్యేల విన్నూత నిరసన

నల్ల చొక్కాలు బేడీలు వేసుకొని బిఆర్ఎస్ ఎమ్మెల్యేల విన్నూత నిరసన హైదరాబాద్:డిసెంబర్ 17లఘు చర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టు పట్టడం తో సోమవారం అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది, అదే అంశంపై తెలంగాణ అసెంబ్లీ లోఈరోజు మళ్ళీ…

Sabarimala : ఆ మార్గంలో శబరిమలకు వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శనం

ఆ మార్గంలో శబరిమలకు వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శనం Trinethram News : శబరిమల కేరళలోని పులిమేడు, ఎరుమేలి అటవీ మార్గాల ద్వారా కాలినడకన శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు త్వరలోనే ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ…

ఏపీలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సౌర విద్యుత్ వెలుగులు

ఏపీలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సౌర విద్యుత్ వెలుగులు Trinethram News : Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల ఇళ్లపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారుల…

Amit Shah : జమిలి బిల్లు.. జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్ధం: అమిత్ షా

జమిలి బిల్లు.. జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్ధం: అమిత్ షా Trinethram News : Dec 17, 2024, జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. పార్లమెంట్ లో విపక్ష…

చదువుల తల్లి “సరస్వతీ మాత” విగ్రహాన్ని ఆవిష్కరించిన పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్

చదువుల తల్లి “సరస్వతీ మాత” విగ్రహాన్ని ఆవిష్కరించిన పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్. త్రినేత్రం న్యూస్ పెద్దపల్లి ప్రతినిధి ఈరోజు జూలపల్లి మండల సింగిల్ విండో చైర్మన్ కొంజర్ల వెంకటయ్య జన్మదిన సందర్భంగా వారు జూలపల్లి…

ఆశా వర్కర్లకు నెలకు 18వేలు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించలి

ఆశా వర్కర్లకు నెలకు 18వేలు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించలి.__పి.జయ లక్ష్మీ, రాష్ట్ర అధ్యక్షురాలు, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ ) త్రినేత్రం న్యూస్ తెలంగాణ ప్రతినిధి సీఐటీయూ అనుబంధ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 15…

సింగరేణి కార్మికులకు సొంతిల్లు సాధించడమే సిఐటియు లక్ష్యం

సింగరేణి కార్మికులకు సొంతిల్లు సాధించడమే సిఐటియు లక్ష్యం ముఖ్యమంత్రి వినతి పత్రంపై సంతకాల సేకరణలో కార్మికులంతా పాల్గొనాలి తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) జీడికే – ఓసిపి 5…

బేడీలు వేసి & అరెస్ట్ లు చేసి రైతన్నలను క్షోభకి గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

బేడీలు వేసి & అరెస్ట్ లు చేసి రైతన్నలను క్షోభకి గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా…

MLA Kolikapudi Srinivasa Rao : బెల్ట్ షాపులను క్లోజ్ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే

బెల్ట్ షాపులను క్లోజ్ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే Trinethram News : Dec 17, 2024, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరులో హల్‌చల్ చేశారు. తిరువూరులోని వైన్ షాపుల పక్కన ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను దగ్గరుండి మరీ క్లోజ్…

ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

Trinethram News : అమరావతి ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలో 53 బార్ల వేలం కోసం ఏపీ ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల…

You cannot copy content of this page