ఖమ్మం గుమ్మం ఎన్నికల బరిలో రాహుల్ గాంధీ?

Trinethram News : హైదరాబాద్:మార్చి 06తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ చేసింది. నెహ్రూ కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలంగాణ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని టీపీసీసీ…

నాలుగు రాష్ట్రాలలో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Trinethram News : రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ అండోరే పేర్లు ప్రకటన.. తెలంగాణ అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం.. రాజస్థాన్ నుంచి…

కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నామినేషన్‌ను దాఖలు చేశారు

కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా తన నామినేషన్‌ను దాఖలు చేశారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతో పాటు ఉదయమే జైపూర్‌కు చేరుకున్న ఆమెకు మాజీ సీఎం అశోక్‌ గెహ్లాత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్…

రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ.. నేడే నామినేషన్ దాఖలు

Rajya sabha elections: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఇవాళ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతున్నారు.. నామినేషన్ దాఖలు చేసేందుకు సోనియా గాంధీ ఈరోజు ఉదయం జైపూర్ కు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి..…

రేపు రాజ్యసభ కు నామినేషన్ వేయనున్న సోనియాగాంధీ

రేపు జైపూర్ కు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే .. రాజస్థాన్ నుండి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న సోనియాగాంధీ .. ప్రస్తుతం రాయ్ బరేలి లోక్ సభ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ రానున్న ఎన్నికల్లో…

రేపు, ఎల్లుండి లోగా సోనియా గాంధీ రాజ్యసభ పోటీపై క్లారిటీ ఇవ్వనున్న AICC

రాజ్యసభ బరిలో సోనియా గాంధీ…. రాయబారేలి లోక్ సభ బరిలో ప్రియాంకా గాంధీ. ప్రస్తుతం రాయబారేలి లోక్ సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీ సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీచేసే అవకాశం ఒకటీ, రెండు రోజుల…

భేటీ వివరాలు వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి

సుమారు అరగంట పాటు సోనియా గాంధీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ వివరాలు వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా పార్టీ అగ్రనేతను కలిశాం:…

సోనియాగాంధీ పేరుతో ప్రజాపాలన దరఖాస్తు

సోనియాగాంధీ పేరుతో ప్రజాపాలన దరఖాస్తు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ కుమారులుగా… కొండా సురేఖ కూతురుగా పేర్కొన్న ఆఖతాయిలు..

You cannot copy content of this page