చైనా చేతికి భారత కీలక సమాచారం?

భారత్‌కు చెందిన కీలక సమాచారం చైనా హ్యాకర్ల చేతికి చేరినట్టు సమాచారం. ఆర్థికశాఖ, విదేశాంగ శాఖ, EPF0, BSNL, అపోలో ఆస్పత్రి, రిలయన్స్, ఎయిర్ ఇండియా సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. చైనా పబ్లిక్ సెక్యూరిటీ మినిస్ట్రీతో టైఅప్ అయిన ఐ-సూన్ అనే…

విశాఖ‌లో భారత ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికి ఉప ముఖ్యమంత్రి

Trinethram News : విశాఖపట్నం మిలాన్ – 2024 వేడుక‌ల్లో భాగ‌స్వామ్య‌మ‌య్యేందుకు విశాఖ వ‌చ్చిన భార‌త ఉప‌ రాష్ట్రప‌తి జ‌గ‌దీప్ ధన్క‌ర్ కు ఐ.ఎన్.ఎస్. డేగాలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మిలాన్ – 2024 వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రత్యేక విమానంలో…

ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ విజేతలను సన్మానించిన డిజిపి రవిగుప్త

మహబూబాబాద్ జిల్లా నుండి బాంబుస్క్వాడ్ తరపున వెళ్ళి, విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించిన అంజయ్యకు అందిన సత్కారం..

వామిక… ఇప్పుడు అకాయ్.. విరాట్ కోహ్లి వారసులు

2021వ సంవత్సరంలో జనవరి 11వ తేదీన టీమ్ ఇండియా దిగ్గజం విరాట్ కోహ్లీ – అనుష్క దంపతులకు వామీక జన్మించింది. ఇప్పుడు 2024 ఫిబ్రవరి 15వ తేదీన మగబిడ్డ కు జన్మనిచ్చారు. ఈ బిడ్డకు అకాయ్ గా నామకరణం చేశామని విరాట్…

ఐపీఎల్ 2024 షెడ్యూల్ ఖరారు

మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు అన్ని మ్యాచ్ లు భారత్ లోనే.. చెన్నై వేదికగా తొలి ఐపీఎల్ మ్యాచ్. రెండు దశలుగా ఐపీఎల్ మ్యాచ్ లు లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మిగతా తేదీల ప్రకటన

భారత్‌ 430/4 డిక్లేర్డ్‌.. ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 557 పరుగులు

రాజ్‌కోట్‌ టెస్ట్: భారత్‌ 430/4 డిక్లేర్డ్‌.. ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 557 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో రాణించిన యశస్వి జైస్వాల్(214).. హాఫ్‌ సెంచరీలు చేసిన గిల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో రెండు డబుల్‌ సెంచరీలు బాదిన యశస్వి…

చేతికి నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి టీమిండియా ఆటగాళ్లు!

రాజ్‌కోట్ టెస్ట్.. చేతికి నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి టీమిండియా ఆటగాళ్లు! ఇటీవల బరోడాలో మరణించిన టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావ్ గైక్వాడ్ 95 ఏళ్ల వయసులో కన్నుమూత ఆయనకు నివాళిగానే నల్లరిబ్బన్లు ధరించి మైదానంలోకి వచ్చిన టీమిండియా క్రికెటర్లు

తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్‌ను అభినందించారు

లక్నోలోని ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో అసాధారణ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్‌ను అభినందించారు. 12 సంవత్సరాల తర్వాత ప్రతిష్టాత్మకమైన చార్మినార్ ట్రోఫీతో సహా 5 బంగారు మరియు 7 రజత పతకాలను సాధించిన తెలంగాణ…

500 వికెట్లతో రికార్డు పుటల్లోకెక్కిన భారత్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్

రాజ్ కోట్ లో టీమిండియా-ఇంగ్లండ్ మూడో టెస్టు ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని అవుట్ చేసిన అశ్విన్ టెస్టుల్లో 500వ వికెట్ సాధించిన వైనం కుంబ్లే తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత బౌలర్ గా అశ్విన్ రికార్డ్

భారత్‌-ఖతార్‌ల మధ్య సంబంధాలు దృఢంగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు

Trinethram News : భారత్‌- ఖతార్‌ల మధ్య సంబంధాలు దృఢంగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ దేశ పాలకుడు షేక్‌ తమిమ్‌ బిన్‌ హమద్‌ అల్‌థానీతో గురువారం సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే…

You cannot copy content of this page