Transportation Problems : శిరిగం,కప్పలగొంది రవాణా కష్టాలు తిరేదేప్పుడు

శిరిగం,కప్పలగొంది రవాణా కష్టాలు తిరేదేప్పుడుప్రభుత్వ నిధులుమంజూరుచేశారోనిర్మాణం లో నిరక్ష్యమో తెలీక ,గిరిజనులు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంధి. అరకు లోయ/డిసెంబరు 29: త్రినేత్రం స్టాఫ్ రిపోర్టర్! దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అన్నా చందంగా సిరిగం,కప్పల గోంది బ్రిడ్జి పరిస్థితి…

మెనూ మరుస్తున్నాం అని గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. అయినా మారని తీరు

మెనూ మరుస్తున్నాం అని గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. అయినా మారని తీరు Trinethram News : కేజీబీవీలో ఉడకని బియ్యంతో అన్నం పెట్టడంతో 10 మంది విద్యార్థినులకు వాంతులు, కడుపునొప్పి నిర్మల్ – అనంతపేట్ కేజీబీవీలోని పది మంది విద్యార్థినులు ఉడికీ…

Liquor Sales in New Year : మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సర్కార్ సన్నాహాలు

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సర్కార్ సన్నాహాలు Trinethram News : Telangana : కొత్త ఏడాదికి సిద్ధమవుతోన్న వేళ రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ ఇచ్చింది. డిసెంబర్ 31న తెలంగాణలో మద్యం దుకాణాలను…

One Day Early Pension : జిల్లా వ్యాప్తంగా ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం

జిల్లా వ్యాప్తంగా ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం Trinethram News : శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జవవరి 1వ తేదికి సంబంధించిన పింఛన్లను ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.…

విద్యుత్ చార్జీల పెంపుపై అనపర్తిలో భారీ నిరసన

విద్యుత్ చార్జీల పెంపుపై అనపర్తిలో భారీ నిరసన త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంఅనపర్తి:కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంపై అనపర్తి వైఎస్ఆర్సిపి శ్రేణుల నిరసనల గళంఅనపర్తి వైకాపా కార్యాలయం నుండి అనపర్తి మెయిన్ రోడ్ దేవీచౌక్ సెంటర్ మీదుగా నిరసన…

CMR గడువు పొడిగించిన కేంద్రం

CMR గడువు పొడిగించిన కేంద్రం Trinethram News : కేంద్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరం యాసంగి సీజన్కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్స్ (CMR) గడువును పెంచింది. ఈనెల 15వ తేదీతో CMR గడువు పూర్తవడంతో అప్పటి నుంచి FCIతెలంగాణ నుంచి బియ్యం…

మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం

మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం. Trinethram News : అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ సమాచారం. ఏడు రోజులపాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశం. వారంపాటు వేడుకలు నిర్వహించకూడదని కేంద్ర హోంశాఖ…

ఏపీలో భూముల విలువ పెంపు నిర్ణయం వాయిదా

ఏపీలో భూముల విలువ పెంపు నిర్ణయం వాయిదా Trinethram News : Andhra Pradesh : ఏపీలో రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను జనవరి 1నుంచి 10-20 శాతం పెంచాలన్న నిర్ణయంపై కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత…

సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ Trinethram News : Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10నుంచి 19వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని SCERT డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. 2024-25విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని…

కూటమి ప్రభుత్వ విద్యుత్తు చార్జీల పెంపు పై, వైసీపీ శ్రేణులకు శాంతి యుత ర్యాలీ కి పిలుపునిచ్చిన అరకు శాసన సభ్యుడు

కూటమి ప్రభుత్వ విద్యుత్తు చార్జీల పెంపు పై, వైసీపీ శ్రేణులకు శాంతి యుత ర్యాలీ కి పిలుపునిచ్చిన అరకు శాసన సభ్యుడు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజవర్గ అరకు వేలి మండలం త్రినేత్రం, న్యూస్ డిసెంబర్. 27 : ఆంధ్రప్రదేశ్…

You cannot copy content of this page