16 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

తిరుమల 16 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,874 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 26,034 మంది భక్తులు శ్రీ వారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు.

తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం : అదుపులో ఇద్దరు భక్తులు

తిరుమల: తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం … అదుపులో ఇద్దరు భక్తులు తిరుమలలో మరోసారి విజిలెన్స్ నిఘా వైఫల్యం బయటపడింది. ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో అస్సాంకు చెందిన ఇద్దరు తిరుమల కొండలను వీడియో…

శబరిమలకు పోటెత్తిన భక్తులు!

శబరిమలకు పోటెత్తిన భక్తులు! అయ్యప్ప దర్శనానికి 12 గంటల సమయం నేటి నుంచి స్పాట్‌ బుకింగ్‌ దర్శనాలు రద్దు పంబ నుంచి వచ్చే మార్గంలో విరిగిపడ్డ కరకట్ట రద్దీ కారణంగా విడతల వారీగా దర్శనానికి భక్తులు మహిళలు, చిన్నారులు రావొద్దని అధికారుల…

Other Story

You cannot copy content of this page