రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. హైదరాబాద్ డిసెంబర్ 23:తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులు భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు కౌలు రైతుల గుర్తింపు…

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో సినిమా పెద్దల సమక్షంలో సంక్రాంతి సినిమా నిర్మాతల సమావేశం

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో సినిమా పెద్దల సమక్షంలో సంక్రాంతి సినిమా నిర్మాతల సమావేశం… ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సమక్షంలో చర్చలు… నాగ వంశీ (గుంటూరు కారం), విశ్వ ప్రసాద్ (ఈగల్), శ్రీనివాస్ చిట్టూరి (నా సామి రంగ) హాజరు..…

ఢిల్లీలో నేడు సిడబ్ల్యూసి సమావేశం

ఢిల్లీలో నేడు సిడబ్ల్యూసి సమావేశం న్యూ ఢిల్లీ :డిసెంబర్ 21నేడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ భేటీ కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో…

ఈ నెలలో అధికారులతో ఈసి సమావేశం

ఈ నెలలో అధికారులతో ఈసి సమావేశం…. ఆంధ్రలో ఎన్నికల సంఘం అధికారులు ఈనెల 23న జిల్లా కలెక్టర్లు..పోలీస్ సూపరింటెండెంట్లతో పాటు ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. ఫిబ్రవరి ద్వితీయార్ధంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి కేంద్రం ఎన్నికల…

రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం హైదరాబాద్:డిసెంబర్ 20తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమావేశం కానున్నారు. సచివాలయంలో జరిగే ఈ భేటీకి కలెక్టర్లు అందరూ హాజరుకావాలని రెవన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి…

ఢిల్లీలో ఇండియా కూటమి నాలుగో సమావేశం

India Alliance meeting : ఢిల్లీలో ఇండియా కూటమి నాలుగో సమావేశం.. సీట్ల పంపకాలతో పాటు కీలక అంశాలపై చర్చ ఢిల్లీ:ఇండియా కూటమి నాలుగో సమావేశం ఢిల్లీలోని అశోక హోటల్ లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,…

శ్రీ నక్కా ఆనంద్ బాబు విలేకరుల సమావేశం వివరాలు

శ్రీ నక్కా ఆనంద్ బాబు విలేకరుల సమావేశం వివరాలు (16.12.2023) కుట్రరాజకీయాలతో అమరావతిని నాశనం చేసిన జగన్ రెడ్డి.. నాలుగున్నరేళ్లుగా ఎక్కడ ఉండి పాలన సాగిస్తున్నాడో ప్రజలకు చెప్పాలి ఈ ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టి నాలుగేళ్లు…

మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం వైయస్‌.జగన్‌

అమరావతి. మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం వైయస్‌.జగన్‌.రోడ్డు ప్రమాదంలో సాబ్జీ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి, మంత్రివర్గం.సాబ్జీ మృతికి కేబినెట్‌ సంతాపం.2 నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్‌ సభ్యులు.

సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం

సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 1లో భేటీ మిచౌంగ్ తుఫాన్, పంట నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలు, పెన్షన్‌ పెంపుతో సహా పలు కీలక అంశాలపై చర్చ

Other Story

You cannot copy content of this page