ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ

రూ.15 కోట్ల వరకు ఆస్తులు గుర్తింపు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జ్యోతి.. ఆమె ఇంట్లో రూ.65 లక్షల నగదుతో పాటు 4 కిలోల బంగారు ఆభరణాలు.. ప్లాట్లు, ఫ్లాట్, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలు గుర్తించిన ఏసీబీ

నేడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 19తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష హాల్ టిక్కెట్లు నేడు విడుదల చేశారు. హాల్ టిక్కెట్లు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు ESSSC లేదా మొదటి సంవత్సరం…

వంద సంక్షేమ కార్యక్రమాలు కట్‌ చేసిన ఏకైక సీఎం జగన్‌: లోకేశ్‌

Trinethram News : శృంగవరపుకోట: జగన్‌ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్‌.. మద్యాన్ని నిషేధించారా? అని ప్రశ్నించారు. శృంగవరపుకోటలో నిర్వహించిన…

వైసీపీ కీలక నేతలపై ఈసీ కి ఫిర్యాదు చేసిన టీడీపీ

తాడేపల్లి వైసీపీలోని ఇద్దరు ముఖ్య నేతలపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. సజ్జలకు పొన్నూరు, మంగళగిరిలో రెండు ఓట్లు ఉండటంపై చర్యలు తీసుకోవాలని కోరారు.…

సీఎం జగన్‌‌కు వ్యతిరేకంగా ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌‌పై హైకోర్టులో విచారణ

సీఎం జగన్‌‌కు వ్యతిరేకంగా ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌‌పై హైకోర్టులో విచారణ ఏపీ హైకోర్టులో గురువారం మొదలైన విచారణ వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేస్తూ కోర్ట్ నిర్ణయం

టీడీపీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ లేఖ రాసిన చంద్రదేవ్ బీజేపీతో పొత్తు కోసం టీడీపీ సంప్రదింపులు జరపడాన్ని వ్యతిరేకిస్తున్నానంటూ లేఖలో వివరణ గత ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ

మామను హత్య చేసిన అల్లుడు

Trinethram News : వరంగల్ జిల్లా:ఫిబ్రవరి 14వరంగల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మాట్లాడుకుందాం రమ్మని పిలిచి మామ ను అల్లుడు హత్య చేశాడు. ఈ విషాద కర సంఘటన రంగశాయి పేట ఉర్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.…

సుమంత్ ను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులు

Trinethram News : బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాపట్ల డిఎస్పీ వెంకటేశులు మాట్లాడుతూ ఈ కేసులో ఏ1 గా ఉన్న వినోద్ బాపట్ల టౌన్ నందు కార్ ట్రావెల్స్ నడుపుకుంటు ఉంటున్నాడు. అతని…

అమరావతి, అచ్చంపేట ఇసుక క్వారీలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి

అమరావతి, అచ్చంపేట మండలాల్లోని మల్లాది, కోనూరు ఇసుక రీచ్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు .. ఇసుక తవ్వకాల చేపట్టకుండా మండల స్థాయి పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి తో పాటు పరిశీలన చేసినట్లు…

బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఇటీవల బాపట్ల జిల్లాకి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు పర్యటన నేపథ్యంలో విచ్చేస్తే ఆమెపై చులకన పదజాలంతో ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేసారు…. కోన…

Other Story

You cannot copy content of this page