వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టిన కారు

Trinethram News : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి మధ్యలో డివైడర్ చెట్లకు నీరుపోస్తున్న మున్సిపల్ వాటర్ ట్యాంకర్ ను తిమ్మాపూర్ నుంచి పెద్దపల్లికి వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది.…

లాస్య నందిత కారు ప్రమాదం కేసు

హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గత నెల 23న పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన…

ధర్మపురి ఎమ్మెల్యే కారు బోల్తా

ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద లారీని తప్పించబోయి ఎమ్మల్యే కారు బోల్తా ఘటనలో కారులోనే ఉన్న ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మరియు అతని అనుచరులు.…

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఆగి ఉన్న కారును మరో కారు ఢీ

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొట్టడంతో రెండు కార్లు పల్టీ కొడుతూ రోడ్డు పక్కకు దూసుకెళ్లాయి.. ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయినట్లు తెలుస్తోంది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం ఎయిర్ పోర్ట్…

తెలంగాణ సచివాలయం సమీపంలో ప్రధాన రహదారిపై గురువారం రాత్రి కారు దగ్ధమైంది

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయం సమీపంలో ప్రధాన రహదారిపై గురువారం రాత్రి కారు దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు రావడంతో కారులో ప్రయాణిస్తున్నవారు వెంటనే కిందకు దిగి, విలువైన వస్తువులను బయటకు తీశారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ప్రమాదం…

డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం

డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం.. జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కారు రోడ్డుడివైడర్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. దాంతో.. వారి కుటంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటన గద్వాల పురపాలక…

అర్ధరాత్రి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు

అర్ధరాత్రి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు Trinethram News : పెద్దపల్లి జిల్లా:జనవరి 13ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోకి కారు దూసుకు వెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు క్షేమంగా బయట పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రం శివారులో చోటుచేసుకుంది.…

తెల్లవారుజామున కారు లో మంటలు

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట తెల్లవారుజామున కారు లో మంటలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై భారీ గా నిలిచిపోయిన వాహనాలు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం కారు లో మంటలు…

భారత మార్కెట్లోకి అత్యంత చవక కారు

భారత మార్కెట్లోకి అత్యంత చవక కారు.. రెనాల్ట్ నుంచి క్విడ్ ఆర్ఎక్స్ఎల్ (ఓ)ఈజీ-ఆర్.. ఆల్టోకు గట్టిపోటీ.. ఎక్స్ షోరూం ధర రూ. 5.44 లక్షలు మాత్రమే బోల్డన్ని సేఫ్టీ ఫీచర్స్ మూడు వేరియంట్లలో విడుదల చేసిన రెనాల్ట్

You cannot copy content of this page