నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు ప్రజలందరికీ నూతన ఏడాది సుఖసంతోషాలు, ఆయురాగ్యాలు, సిరిసంపదలు ఇవ్వాలని ఆకాంక్షించ పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి. నూతన సంవత్సరానికి హృదయపూర్వక స్వాగతం పలుకుదామని తెలిపారు. ఈ…

మా పార్టీకి పదేళ్ల అరణ్యవాసం ముగిసింది: కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి

Congress: మా పార్టీకి పదేళ్ల అరణ్యవాసం ముగిసింది: కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి వేంపల్లె: 2024 ఏడాది కాంగ్రెస్‌దేనని ఆ పార్టీ సీనియర్‌ నేత తులసిరెడ్డి (Tulasi Reddy) ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి పదేళ్ల అరణ్యవాసం ముగిసిందని వ్యాఖ్యానించారు.. వైఎస్‌ఆర్‌…

షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆమె వెంటే ఉంటా : ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆమె వెంటే ఉంటా : ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ షర్మిల వెంటే ఉంటానని ప్రకటించి సంచలనానికి తెరతీశారు.వైఎస్…

నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : కాంగ్రెస్ అంటే బీజేపీకి భ‌యం..నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ Rahul Gandhi : నాగపూర్ – మ‌హారాష్ట్ర లోని నాగ‌పూర్ లో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆవిర్భావ వేడుక‌లు ఘ‌నంగా చేప‌ట్టారు. ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్…

షర్మిల విషయంలో మేం అందరం ఒకటే మాట చెప్పాం: కాంగ్రెస్ నేత పళ్లంరాజు

షర్మిల విషయంలో మేం అందరం ఒకటే మాట చెప్పాం: కాంగ్రెస్ నేత పళ్లంరాజు షర్మిల కాంగ్రెస్ లో చేరుతోందంటూ వార్తలు సీడబ్ల్యూసీ సమావేశంలో షర్మిల అంశం చర్చకు వచ్చిందన్న పళ్లంరాజు షర్మిల వస్తే కాంగ్రెస్ కు బలం చేకూరుతుందని వెల్లడి ఆమెకు…

తెలంగాణ కొత్త కాంగ్రెస్ చీఫ్ గా భట్టి – రాహుల్ ఛాయిస్?

తెలంగాణ కొత్త కాంగ్రెస్ చీఫ్ గా భట్టి – రాహుల్ ఛాయిస్…? తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త సారధి ఎవరు. పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ ముఖ్యమంత్రి కావటంలో కొత్త అధ్యక్షుడి నియామకం పైన కసరత్తు ప్రారంభమైంది. లోక్ సభ…

కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు : డాక్టర్ లోకేష్ యాదవ్

కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు : డాక్టర్ లోకేష్ యాదవ్ -కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్ లో ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ యాదవ్ -ఈ సందర్భంగా పరాయి పాలనలో మగ్గిపోతున్న భరతమాత…

మైనార్టీ మేలుకోరేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పఠాన్ రాజేష్ వెల్లడి

మైనార్టీ మేలుకోరేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పఠాన్ రాజేష్ వెల్లడి బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ ఆధ్వర్యంలో గురువారంబాపట్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పఠాన్ రాజేష్ మాట్లాడుతూ…

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంధర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలికిన టీపీసీసీ రాష్ట్ర…

You cannot copy content of this page