నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు

TRINETHRAM NEWS

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు

ప్రజలందరికీ నూతన ఏడాది సుఖసంతోషాలు, ఆయురాగ్యాలు, సిరిసంపదలు ఇవ్వాలని ఆకాంక్షించ

పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి. నూతన సంవత్సరానికి హృదయపూర్వక స్వాగతం పలుకుదామని తెలిపారు. ఈ ఏడాదిలో అందరి కలలు సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

You cannot copy content of this page

Scroll to Top