కాంగ్రెస్‌ పిటిషన్‌ను కొట్టేసిస హైకోర్టు

తమ పార్టీ ఆదాయపు పన్ను చెల్లింపుపై ఐటీ విభాగం చేపట్టిన పునఃపరిశీలనను కొట్టివేయాలని కోరుతూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు నేడు కొట్టేసింది. దీన్ని జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ, జస్టిస్‌ పురుషీంద్ర కుమార్‌ కౌరవ్‌లతో కూడిన బెంచ్‌ విచారించింది.…

హైకోర్టు నోటీసులపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే విజేయుడు

హైకోర్టు నుండి నాకు ఎలాంటి నోటీసులు అందలేదు.. నోటీసులు అందుకున్న వెంటనే కోర్టుకి అన్ని వివరాలు సమర్పిస్తాను. ఎన్నికలకు ఆరు నెలల ముందే ఉద్యోగానికి రాజీనామా చేశాను.. నేను చేసింది తాత్కాలిక ఉద్యోగం తప్ప రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగం కాదు –…

2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

APPSC గ్రూప్‌-1 అప్పీల్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ. 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Trinethram News : అమరావతి: 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు…

దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

Trinethram News : టిఎస్ హైకోర్టు…. వైఎస్ వివేకా హత్య కేసు లో నిందితుడుగా ఉన్న దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు.. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న…

హైదరాబాద్‌లోని ఫంక్షన్‌ హాళ్లలో పరిమితులకు లోబడే శబ్దం ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఫంక్షన్‌ హాళ్లలో పరిమితులకు లోబడే శబ్దం ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. శబ్ద నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల 5న జారీ చేసిన నిబంధనల అమలుపై స్థాయీ నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్‌…

జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఘన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ధర్మాసనం ముందు విచారణ టెట్ మరియు డీఎస్సీ కి మధ్య…

శివయ్య సన్నిధిలో మద్రాస్ హైకోర్టు జడ్జి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి మద్రాస్ హైకోర్టు జడ్జి సెంథిల్ కుమార్ కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు.

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్… SGT పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులనుఅనుమతించే నిబంధనపై మాత్రమే స్టే తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా

సుప్రీంకోర్టు నిబంధనలు అమలు కావాలి కదా?: ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు

డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో పిటిషన్ బీఈడీ అభ్యర్థులకు అనుమతిని ఇవ్వడం వల్ల డీఎడ్ అభ్యర్థులు నష్టపోతారన్న పిటిషనర్ సుప్రీం నిబంధనలకు విరుద్ధంగా ఖాళీల భర్తీ చేపట్టారని అభ్యంతరం

You cannot copy content of this page