లోక్‌సభ ఎన్నిక బరిలో బాక్సర్‌ విజయేందర్‌ సింగ్‌

Trinethram News : ఉత్తరప్రదేశ్ :మార్చి 30మథుర లోక్‌సభ స్థానం నుంచి అంతర్జాతీయ బాక్సర్ విజేందర్ సింగ్‌ బరిలోకి దిగనున్నారు. ఆయనకు కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయించింది. అధికార బీజేపీ నుంచి రెండుసార్లు ఎంపీగా పోటీ చేసిన హేమామాలినితో విజయేందర్‌ సింగ్‌ పోటీప…

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

ఉండవల్లి :- టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు బైజయంత్ పాండాతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన బీజేపీ నేతలకు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు.

విజయవాడ అజిత్ సింగ్ నగర్ శివాలయం వీధిలో ఆకతాయిలు హల్ చల్

Trinethram News : విజయవాడ విజయవాడ అజిత్ సింగ్ నగర్ శివాలయం వీధిలో ఆకతాయిలు హల్ చల్ ఓ వ్యక్తి మరణం కారణంగా రాత్రి ఆకతాయిలు అలజడి సృష్టించినట్టు సమాచారం? సుధాకర్ అనే కాంట్రాక్టర్ కారు అద్దాలు పగులగొట్టిన వైనం 100…

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా ఊహాజనితమే

నేను రాజీనామా చేసానన్న వార్తలు అవాస్తవం, నేను యోధుడిని, రానున్న బడ్జెట్ సమావేశాల్లో మా పార్టీ మెజారిటీ నిరూపించుకుంటా అని సుఖ్విందర్ సింగ్ తెలిపారు. ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్.. కాంగ్రెస్…

ఏపీలో నేడు కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పర్యటన

Trinethram News : అమరావతి: కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ (Rajnath Singh) మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం (Visakha)లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీ (Delhi) నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వస్తారు.…

సినీనటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు

Trinethram News : సినీనటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సినీ నిర్మాత జాకీ భగ్నానీతో గోవాలోని ఓ రిసార్ట్స్‌లో వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.…

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ థాయ్‌లాండ్‌లో తన ఫ్రెండ్స్‌కు బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చింది

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ థాయ్‌లాండ్‌లో తన ఫ్రెండ్స్‌కు బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చింది. దీంట్లో ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మీ కూడా పాల్గొన్నారు. రకుల్ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఫిబ్రవరి 21న…

నేడు కేంద్ర మంత్రి దీర సింగ్ చౌహన్ పర్యటన

Trinethram News : 17వ తేదీ బుధవారం ఉదయం 9:30 నిమిషాలకు A5 హోటల్ నుండి నేరుగా వాకాడు మండలం ముత్యంబాక గ్రామంలో జరిగే వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు. 1గంటకు కోట మండలం జరుగుమల్లిలో మధ్యాహ్నం భోజనం. అనంతరం అక్కడ…

హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ జాకర్తాలో పసిడి పతకంతో మెరిసింది

హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ జాకర్తాలో పసిడి పతకంతో మెరిసింది. పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంది. 18 ఏళ్ల ఈషా సింగ్ జ‌కార్తా వేదిక‌గా జ‌రిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్ టోర్నీ మ‌హిళ‌ల 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ విభాగంలో స్వ‌ర్ణాన్ని…

You cannot copy content of this page