పోలీసులు _నక్సల్స్ మద్య ఎదురు కాల్పులు

బుర్కలంక ప్రాంతంలో సైనికులు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పుల్లో ఒక నక్సలైట్ మృతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న జవాన్లు ఎన్‌కౌంటర్ తర్వాత ఆ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం లో డీఆర్జీ జవాన్లు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ధృవీకరించిన సుక్మా…

ఓ టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు

హైదరాబాద్: అతడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో కిడ్నాప్ నకు పాల్పడినట్టు గుర్తించారు. ఫిబ్రవరి 10వ తేదీ అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు ప్రణవ్ను కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ సదరు యువతి యాంకర్ను ఒత్తిడి చేసింది. 11వ…

APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని మంగళగిరి PS కి తరలించిన పోలీసులు

Trinethram News : వైఎస్ షర్మిలా రెడ్డిAPCC చీఫ్ YSR ఆత్మ క్షోబిస్తుంది.ఈ ఘటనపై అమ్మ కూడా బాధపడుతుంది వైఎస్సార్ బిడ్డ పోరాటం చేసింది నిరుద్యోగుల కోసమే సచివాలయం లో వినతి పత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్చ కూడా లేదు జర్నలిస్ట్…

ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో విచారిస్తున్న పోలీసులు

Trinethram News : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల ఆర్టీఏ చెక్ పోస్ట్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఒకటి లభ్యం.. అనుమానస్పదా స్థితిలో పడి ఉన్న మృతదేహం సంఘటన స్థలానికి చేరుకున్న దాచేపల్లి పోలీసులు ఇది హత్య లేక…

విశాఖలోని ప్రముఖ హోటల్ పై టాస్క్ఫ్ ఫోర్స్ పోలీసులు దాడులు

విశాఖ పట్నం: పేకాడుతున్న 9మంది అరెస్ట్ జూదంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రూ.2.64లక్షల నగదు స్వాధీనం

ఇంపోర్టెడ్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్న పటమట పోలీసులు

విజయవాడ.. 1920 బాక్సుల సిగరెట్ల స్వాధీనం.. మొత్తం విలువ 19 లక్షల 20వేలుగా అంచనా.. ట్రాన్స్ పోర్ట్ ద్వారా రవాణా జరిగినట్టు సమాచారం.. బుకింగ్ మరియు డేలివరి చేస్తున్న వ్యక్తులను విచారిస్తున్న పోలీసులు.. కోప్టా ఆక్ట్ గా కేసు నమోదు చేసి…

రైల్లో ఛార్జింగ్ పెట్టి మర్చి పోయి స్టేషన్ దిగారా… మీ ఫోన్ దొంగలించబడింద…పోయిన మీ ఫోన్‌ను కనిపెట్టాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..అంటున్నారు పోలీసులు

రైల్లో ఛార్జింగ్ పెట్టి మర్చి పోయి స్టేషన్ దిగారా… మీ ఫోన్ దొంగలించబడింద…పోయిన మీ ఫోన్‌ను కనిపెట్టాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..అంటున్నారు పోలీసులు రైల్వే స్టేషన్లు లేదా రైళ్లలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన 150 మొబైల్ ఫోన్‌లను తెలంగాణ ప్రభుత్వ…

అక్రమంగా వ్యాన్ లో రవాణ చేస్తున్న సుమారు 30 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పత్రికా ప్రకటనతేది : .16.02.2024 అక్రమంగా వ్యాన్ లో రవాణ చేస్తున్న సుమారు 30 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు… ఉమ్మడి ఆదిలాబాద్ రామగుండము పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాసులు ఐపీఎస్., (డిఐజీ…

అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్‌ సభ్యుల యత్నం.. అడ్డుకున్న పోలీసులు

అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్‌ సభ్యుల యత్నం.. అడ్డుకున్న పోలీసులు.. సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దనే నిబంధన ఉందన్న పోలీసులు.. కొత్త నిబంధనలు ఏంటని పోలీసులతో కేటీఆర్‌, హరీష్‌రావు వాగ్వాదం

సుమంత్ ను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులు

Trinethram News : బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాపట్ల డిఎస్పీ వెంకటేశులు మాట్లాడుతూ ఈ కేసులో ఏ1 గా ఉన్న వినోద్ బాపట్ల టౌన్ నందు కార్ ట్రావెల్స్ నడుపుకుంటు ఉంటున్నాడు. అతని…

You cannot copy content of this page