గొల్లనపాడు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మాలోత్ రాందాస్ నాయక్

వైరా నియోజకవర్గంలో గొల్లనపాడు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ వైరా మండలం గొల్లనపాడు గ్రామంలో శ్రీ మాలో త్రాందాస్ నాయక్ ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల పత్రం స్వీకరణ కేంద్రంలో పాల్గొన్నారు…

అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద

అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద …. ఈరోజు 131-కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేస్ -2 రింగ్ రోడ్ వద్ద బిఆర్ఎస్ పార్టీ 131 డివిజన్ అధ్యక్షులు, గురు స్వామి దేవరకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన…

ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్. జగిత్యాల డిసెంబర్ 29:జగిత్యాల జిల్లాధర్మపురి మండలం నక్కలపేట గ్రామంలో ఈరోజు నిర్వ హించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్…

ప్రజాపాలన దరకాస్థుల కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ప్రజాపాలన దరకాస్థుల కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని 16వ వార్డు కుమ్మరి సంగం నందు ఏర్పాటు చేసిన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ధరకాస్తుల స్వీకరణ కార్యక్రమంలో స్థానిక…

క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్

క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 191 ఎన్టీఆర్ నగర్ లో పాస్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు ఈరోజు స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ…

అన్నధాతలతో కలిసి రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ. చింతకుంట విజయరమణ రావు

అన్నధాతలతో కలిసి రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ. చింతకుంట విజయరమణ రావు. ఈరోజు సుల్తానాబాద్ మండలం, సుద్దాల గ్రామంలో రైతులతో, విద్యార్థులతో కలిసి వరి పొలంలో నాటు వేసి జాతీయ రైతు దినోత్సవ వేడుకలను నిర్వహించి అన్నధాతలందరికీ…

సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

విజయవాడ: సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌ విజయవాడ: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హాజరయ్యారు.. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌…

అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ

అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ ….. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి మల్లంపెట్ లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మునిసిపల్ వైస్ ప్రెసిడెంట్ శామీర్ పేట రంగయ్య అయ్యప్ప స్వామి మహా పడి…

జననేత బాలినేని గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పెద్దిరెడ్డి

జననేత బాలినేని గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పెద్దిరెడ్డి నిత్యం ప్రజా సేవలో తపించే నాయకుడు, స్నేహశీలి మాజీ మంత్రి వర్యులు, ఒంగోలు శాసన సభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి ( వాసన్న) గారికి కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన…

అయ్యప్ప స్వామి విల్లక్కి ఉత్సవ కార్యక్రమం లో పాల్గొన్న పెద్దిరెడ్డి స్వామి దంపతులు

మార్కాపురం గడియార స్తంభం సెంటర్లో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి విల్లక్కి ఉత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించిన పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి వారి సతీమణి పెద్దిరెడ్డి సరస్వతి …మార్కాపురం నియోజకవర్గం..

You cannot copy content of this page