ఏపీలో పలువురు ఏఐఎస్ అధికారుల బదిలీ
అమరావతి : ఏపీలో పలువురు అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులు బదిలీ అయ్యారు. ఏఐఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి (AP CS KS Jawahar Reddy) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.. పశ్చిమగోదావరి జిల్లా…
అమరావతి : ఏపీలో పలువురు అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులు బదిలీ అయ్యారు. ఏఐఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి (AP CS KS Jawahar Reddy) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.. పశ్చిమగోదావరి జిల్లా…
మెదక్ : కాంగ్రెస్ తరఫున మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. ఆశావహుల నుంచి ఆ పార్టీ అధిష్ఠానం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం విదితమే. శుక్ర, శనివారాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. వీరిలో…
Trinethram News : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో పలువురు తహశీల్దార్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. జోన్-4 పరిధిలోని 21 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ సీసీఎన్ఏ కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో బదిలీ అయిన…
Trinethram News : 8th Jan 2024 : అమరావతి పలువురు ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి పిలుపు.. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి బాలినేని.. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి పిలుపు.. ఇప్పటికే టీడీపీతో పార్థసారథి టచ్…
తెలంగాణలో పలువురు ఐఏఎస్లకు కీలక బాధ్యతలు ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన…ఆమ్రపాలికి రెండు కీలక బాధ్యతలు అప్పగింత హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా ఆమ్రపాలి మూసీ రివర్ బోర్డు ఎండీగా అదనపు బాధ్యతలు 2010 ఐఏఎస్ బ్యాచ్ అధికారి ఆమ్రపాలి ఇంధన…
You cannot copy content of this page