హైకమాండ్ తో నేను మాత్రమే ఎందుకు ఘర్షణ పడాలి?: బాలినేని శ్రీనివాసరెడ్డి

మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న బాలినేని జిల్లాలోని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ విషయంలో పట్టీపట్టనట్టు ఉన్నారని విమర్శ ఎంపీగా ఎవరిని ప్రకటించినా అభ్యంతరం లేదని వ్యాఖ్య

పామాయిల్ రైతుల తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం Trinethram News : పామాయిల్ రైతుల తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమావేశం దమ్మపేట మండలం అల్లిపల్లి పామాయిల్ తోటలో తెలంగాణ ఏపీ రాష్ట్రాల పామాయిల్ రైతులు, అధికారులతో సమావేశం …..మంత్రి తుమ్మల కామెంట్స్…..పామాయిల్ సాగు విస్తరణ…

మొఘల్ రాజు బాబర్ నుంచి మోదీ వరకు.. అయోధ్యలో ఎప్పుడేం జరిగింది?…పూర్తి స్టోరీ తో

మొఘల్ రాజు బాబర్ నుంచి మోదీ వరకు.. అయోధ్యలో ఎప్పుడేం జరిగింది?…పూర్తి స్టోరీ తో.. 1529లో బాబర్‌కు కానుకగా బాబ్రీ మసీదును నిర్మించిన మీర్‌బాకీ 1885లో మొదలైన వివాదం 1949 డిసెంబరు 22న బాబ్రీ మసీదులో కనిపించిన రాముడి విగ్రహం 1992…

గవర్నర్ తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా భేటీ

గవర్నర్ తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా భేటీ జాతీయ ఓటరు దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని వినతి విజయవాడ: ఆంద్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ అబ్దుల్ నజీర్ అహ్మద్ తో రాష్ట్ర ఎన్నికల ప్రధాన…

అనంతపురం జిల్లాలో విద్యుత్ షాక్ తో తండ్రీకొడుకులు మృతి

అనంతపురం జిల్లాలో విద్యుత్ షాక్ తో తండ్రీకొడుకులు మృతి నార్పల మండలం నర్సాపురం గ్రామ సమీపంలో ఉన్న హెచ్ఎల్సి కెనాల్ వద్ద గురువారం విద్యుత్ షాక్ తో తండ్రీకొడుకులు మృతిచెందారు. హెచ్ఎల్సీ కాలువలో మోటార్కు పాచి తీస్తున్న సమయంలో విద్యుత్ షాక్…

పవన్‌కళ్యాణ్‌ తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ

Trinethram News : పవన్‌కళ్యాణ్‌ గారితో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గారుభేటీ విశాఖ జిల్లాలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, ఆ ప్రాంతానికి ప్రజలకు ఎంతో సేవ చేసిన రాజకీయంగా నిజాయితీగా గుర్తింపు కలిగిన వ్యక్తి జనసేనలో…

విద్యుత్ షాక్ తో పంచాయతీ కార్యదర్శి మృతి

విద్యుత్ షాక్ తో పంచాయతీ కార్యదర్శి మృతి అనంతపురం జిల్లా కంబదూరు మండలం కొత్త ఇపార్సపల్లి లో ఆదివారం ఉదయం విద్యుత్ షాక్ తో పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి (28) మృతి చెందారు. సంక్రాంతి పండుగ పూట ఇంట్లో నీళ్లు ఖాళీ…

మంత్రి పొన్నం తో విక్రమ్ గౌడ్ భేటి

మంత్రి పొన్నం తో విక్రమ్ గౌడ్ భేటి Trinethram News : సోమాజిగూడ లోని తన నివాసంలో హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ని కలిసిన మాజీ దివంగత మంత్రి ముఖేష్…

21 మంది తో మూడవ జాబితా విడుదల

21 మంది తో మూడవ జాబితా విడుదల.. మూడవ జాబితా విడుదల చేయనున్న బొత్స సత్యనారాయణ, సజ్జ రామకృష్ణారెడ్డి. 4వ జాబితాలో మరి కొందరి పేర్లు వెల్లడించే అవకాశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో వారి నివాసంలో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో వారి నివాసంలో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది.…

You cannot copy content of this page