అమీర్‌పేటలో భాజపా పల్లెకుపోదాం..అభియాన్‌ కార్యక్రమం

కార్యక్రమంలో పాల్గొన్న భాజపా రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన కిషన్‌రెడ్డి రంగారెడ్డి: గ్రామ బూత్‌స్థాయి కార్యకర్తలతో కిషన్‌రెడ్డి సమావేశం

థ మాస్టర్ మైండ్స్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి విమానపురి కాలనీ లో చైర్మన్ రాజు సింగాన్య ,డైరెక్టర్స్ యాదగిరి గౌడ్, జగత్ నూతన థ మాస్టర్ మైండ్స్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి…

టిడిపి నాయకుడు కేశినేని శివనాద్ ఆధ్వర్యంలో చిరివేపాకు తోపుడుబండ్ల పంపిణీ కార్యక్రమం సెంట్రల్ టిడిపి కార్యాలయం వద్ద జరిగింది

టిడిపి నాయకుడు కేశినేని శివనాద్ (చిన్ని) ఆధ్వర్యంలో చిరివేపాకు తోపుడుబండ్ల పంపిణీ కార్యక్రమం సెంట్రల్ టిడిపి కార్యాలయం వద్ద జరిగింది…. కేశినేని చిన్ని కామెంట్స్:: కేశినేని నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు…. సైక్రియార్టిస్టుకు చూపించుకోవాలి కేశినేని నానితో సహా సైకోలందరూ ఒక…

ఢిల్లీలో పరీక్ష పే చర్చ కార్యక్రమం

విద్యార్థులతో ప్రధాని మోడీ ఇంటరాక్షన్.. పరీక్షల సమయం సమీపిస్తున్నందునా విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడేందుకు వారితో మాట్లాడుతున్న ప్రధాని మోడీ..

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 31వ బిల్డర్స్‌ అసోసియేషన్‌ కన్వెన్షన్‌ కార్యక్రమం

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 31వ బిల్డర్స్‌ అసోసియేషన్‌ కన్వెన్షన్‌ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్మాణ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది: భట్టి విక్రమార్క నిర్మాణ రంగంలో గతంలో ఉన్న పెద్ద కంపెనీలు ఇప్పుడు కనిపించట్లేదు మా…

ఎన్టిఆర్ పుణ్య తిధి, ఏఎన్ ఆర్ శత జయంతి కార్యక్రమం

ఈరోజు విశాఖపట్నంలోని, రుషికొండ ఫంక్షన్ హల్ లో .. లోక్ నాయక్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఎన్టిఆర్ పుణ్య తిధి, ఏఎన్ ఆర్ శత జయంతి కార్యక్రమం సందర్బంగా 20వ వార్షిక పురస్కార ప్రధానోత్సవం లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి, నరసరావుపేట…

జనవరి 21వ తేదీ ఆదివారం సాయంత్రం 04:00 గంటలకు మైలవరం నియోజకవర్గం జయహో బీసీ కార్యక్రమం

జయహో బీసీ ఆత్మీయులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం జనవరి 21వ తేదీ ఆదివారం సాయంత్రం 04:00 గంటలకు మైలవరం నియోజకవర్గం జయహో బీసీ కార్యక్రమం కొండపల్లి మున్సిపాలిటీలో జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన…

“జయహో బిసి” కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది

జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం రేపు సాయంత్రం 4:00 గంటలకు బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు మరియు బాపట్ల పట్టణ బీసీ నాయకుల ఆధ్వర్యంలో “జయహో బిసి”…

నూతన రైల్వే ఎక్ష్ప్రెస్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమం

గుంటూరు నగరంలోని రైల్వే స్టేషన్ నందు దక్షిణ మధ్య రైల్వే వారి ఆధ్వర్యంలో గుంటూరు నుండి విశాఖపట్నం,నర్సాపూర్ నుండి హుబ్లీ మరియు రేణిగుంట నుండి నంద్యాల వరకు వేళ్ళు నూతన రైల్వే ఎక్ష్ప్రెస్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలనుద్దేశించి…

అన్ని సూర్యదేవాలయాల్లో సూర్య నమస్కారాలు కార్యక్రమం

శ్రీకాకుళం జిల్లా: నేడు అరసవల్లి సూర్యభగవానుని దేవాలయంలో రానున్న మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని సూర్యదేవాలయాల్లో సూర్య నమస్కారాలు కార్యక్రమం నిర్వహించున్నారు. అందులో భాగంగా జిల్లాలో అరసవల్లి సూర్యదేవాలయం ఇంద్రపుష్కరిణి వద్ద వెయ్యి మందితో…

You cannot copy content of this page