తాంత్రిక పూజల పేరిట 10 మందిని హత్య చేసిన నాగర్‌కర్నూల్ వ్యక్తి?

తాంత్రిక పూజల పేరిట 10 మందిని హత్య చేసిన నాగర్‌కర్నూల్ వ్యక్తి? గుప్తనిధుల వెలికితీతకు తాంత్రిక పూజలు చేస్తానంటూ నిందితుడు నమ్మబలికినట్టు సమాచారం అమాయకుల నుంచి భారీగా డబ్బు వసూలు, డబ్బు లేనివారి వద్ద భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనం నిధి…

హన్మకొండ జాతీయ రహదారిపై టాటా ఏసీ వాహనం దగ్ధం

హన్మకొండ జాతీయ రహదారిపై టాటా ఏసీ వాహనం దగ్ధం. హన్మకొండ డిసెంబర్ 12:హన్మకొండ జిల్లా కరుణా పురంలో జాతీయ రహదారి పై టాటాఎస్ వాహనంలో ఈరోజు మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ప్రయాణికులతో వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో వెంటనే డ్రైవర్…

కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన

కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటనసివిల్ సప్లై శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వంద రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమల్లోకి…

మండలిలో బీఆర్‌ఎస్‌దే బలం

మండలిలో బీఆర్‌ఎస్‌దే బలం40లో 28 మంది గులాబీలే- కాంగ్రెస్‌కు ఉన్నది ఒక్కరేఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో శాసనమండలిలో ఎవరి బలం ఎంత? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. మండలిలో మొత్తం…

మిత్రుడు శాసనసభ స్పీకర్ గా కాబోతునందుకు సంతోషకరం – గొట్టిముక్కల పాండురంగా రావు

మిత్రుడు శాసనసభ స్పీకర్ గా కాబోతునందుకు సంతోషకరం – గొట్టిముక్కల పాండురంగా రావు ఎమ్మెల్యే గా గెలిపొందిన గడ్డం ప్రసాద్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన పట్టభద్రుల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి…

లంచం అడిగిన అధికారి మెడలో నోట్ల దండ వేసి ‘సత్కారం

లంచం అడిగిన అధికారి మెడలో నోట్ల దండ వేసి ‘సత్కారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంలో ఘటన జిల్లా మత్స్యశాఖ అధికారిపై మత్స్యకార సంఘాల సభ్యుల ఫిర్యాదు మత్స్యకారుల ఆరోపణలను తోసిపుచ్చిన అధికారి జగిత్యాల జిల్లా మత్స్యశాఖ అధికారి లంచం…

వరంగల్ జిల్లాలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

వరంగల్ జిల్లాలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు కోకిల డిజిటల్ మీడియావరంగల్ జిల్లా: ప్రతినిధి వరంగల్ జిల్లా డిసెంబర్ 12వరంగల్ జిల్లా లోని దామెర మండలం ఓగులాపూర్ గ్రామం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో…

రుణ మాఫీ, రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

రుణ మాఫీ, రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను నేటి నుండి ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ…

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాదులోని వారినివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాదులోని వారినివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినకేశినేని శివనాద్( చిన్ని) చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలోతెలుగుదేశం పార్టీకి మరియు శ్రేణులకుపవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతును ప్రత్యేకంగా అభినందించిన కేశినేని చిన్ని.. పార్లమెంటు పరిధిలో చిన్ని…

గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు

గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు నిర్లక్ష్యం ఓ మునిసిపల్ కమిషర్ కొంప ముంచింది. కొత్తపేటలో ప్రైవేటు భూమిని ఆక్రమించి, కోర్టు ధిక్కార కేసులో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు తెలంగాణ హైకోర్టు ఒక నెల సాధారణ…

Other Story

You cannot copy content of this page