శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃశనివారం, మార్చి30,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షoతిథి:పంచమి సా5.30 వరకువారం:శనివారం(స్థిరవాసరే)నక్షత్రం:అనూరాధ సా6.44 వరకుయోగం:సిద్ధి రా7.48 వరకుకరణం:తైతుల సా5.30 వరకు తదుపరి గరజి తె5.24 వరకువర్జ్యం:రా12.26 – 2.03దుర్ముహూర్తము:ఉ6.00 – 7.37అమృతకాలం:ఉ7.57…

యాదాద్రి కాదు ఇక యాదగిరిగుట్ట

Trinethram News : Mar 29, 2024, యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. ఎన్నికల తర్వాత పేరు మారుస్తూ జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్…

గుడ్‌ఫ్రైడే రోజు చేపలే ఎందుకు తింటారు?

Trinethram News : Mar 29, 2024, గుడ్‌ఫ్రైడే రోజు చేపలే ఎందుకు తింటారు?క్రైస్తవులు దేవుడిగా ఆరాధించే ఏసుక్రీస్తును శిలువ వేసిన రోజే గుడ్‌ఫ్రైడేగా చెబుతుంటారు. అయితే ఈ రోజున క్రైస్తవులు చేపలు తినడం అనవాయితీగా వస్తోంది. పురాతన కాలంలో చేపలు…

గుడ్ ఫ్రైడే రోజు చర్చిలో బెల్స్ ఎందుకు మోగించరు?

Trinethram News : Mar 29, 2024, గుడ్ ఫ్రైడే రోజు చర్చిలో బెల్స్ ఎందుకు మోగించరు?ఏసుక్రీస్తుకు సిలువ వేసిన ఈ రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. ఏసు సిలువ మరణాన్ని గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు ఈ రోజును శోకంతో గడుపుతారు.…

గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత

క్రైస్తవులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు మూడు. యేసుక్రీస్తుని శిలువ వేసిన రోజుగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. ఈ ఏడాది గుడ్ ఫ్రైడే మార్చి 29న వచ్చింది. కల్వరి గిరి మీద ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు.…

ఏప్రిల్ 17న వచ్చే రామనవమికి అయోధ్యని సిద్ధం చేస్తున్నారు

ఏప్రిల్ 17న వచ్చే రామనవమికి అయోధ్యని సిద్ధం చేస్తున్నారు.. ఆ రోజున 50 లక్షల మంది యాత్రికులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 28-మార్చి-2024గురువారం తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ నిన్న 27-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,097 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 24,453 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రాం చరణ్ దంపతులు

Trinethram News : తిరుపతి జిల్లా:మార్చి 27ఈరోజు సినీ నటుడు రాంచరణ్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సంద ర్భంగా రాంచరణ్…తన కూతురు క్లీంకారా, భార్య ఉపాసన మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 27-మార్చి-2024బుధవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 26-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,563 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,956 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

జములమ్మవారిని దర్శించుకున్న బండ్ల రాజశేఖర్ రెడ్డి

Trinethram News : గద్వాల: జమ్మిచెడు జమ్ములమ్మ దేవతను దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు రమ్య ఇండస్ట్రీ అధినేత బండ్ల రాజశేఖర్ రెడ్డి దంపతులు మంగళవారం రోజు జమ్మిచెడు జమ్ములమ్మ దేవతను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల…

You cannot copy content of this page