High Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు హైకోర్టు లో విచారణ

Hearing on disqualification petitions of MLAs today in High Court ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు హైకోర్టు లో విచారణ Trinethram News : హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సోమవారం తెలంగాణ హైకోర్టు (Telangana High Court)…

Murder Case : కప్పట్రాళ్ల’ హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు

Sensational verdict of High Court in Kappatralla’s murder case Trinethram News : Andhra Pradesh : ఏపీలో సంచలనం సృష్టించిన కప్పట్రాళ్ల ఫ్యాక్షన్ గొడవల్లో 11 మంది హత్య కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జీవితఖైదు పడిన…

Jagan’s Cases : ఇక నుంచి సీబీఐ కోర్టులో జగన్ కేసుల రోజువారీ విచారణ: తెలంగాణ హైకోర్టు ఆదేశం

Daily hearing of Jagan’s cases in CBI court henceforth: Telangana High Court orders Trinethram News : హైదరాబాద్ మాజీ సీఎం జగన్‌ కేసుల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ చేసింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్…

Helmets : హెల్మెట్లపై హైకోర్టు సీరియస్

High Court is serious about helmets Trinethram News : అమరావతి : రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు ➖ హెల్మెట్ల తప్పనిసరి ట్రాఫిక్ పోలీసులు , వెహికల్ చెకింగ్ అధికారులు ..బాడీ కెమెరాస్ ధరించాలి. ➖హై కోర్టు. హెల్మెట్లు…

గనులశాఖకు హైకోర్టు ఆదేశం

High Court order to the Department of Minesఇసుక రవాణా లారీలకు టార్పాలిన్‌ తప్పనిసరి చేయండి _ గనులశాఖకు హైకోర్టు ఆదేశం.. ఇసుక, ఇతర ఖనిజ సంపదను రవాణా చేసే లారీలు, ట్రక్కులపై తప్పనిసరిగా టార్పాలిన్ వేసేలా చూడాల్సిందిగా హైకోర్టు…

ప్రజాప్రతినిధుల కేసుల వివరాల ఆలస్యానికి ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు

Trinethram News : AP High Court : ప్రజా ప్రతినిధులపై కేసు వివరాలను వెల్లడించకపోవడంపై ఏపీ హైకోర్టు(AP High Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. టీడీపీ నేతలు చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, అయ్యన్నపాత్రుడు, రామచంద్ర యాదవ్‌లపై కేసు…

అవినాష్ రెడ్డికి షాక్… బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Trinethram News : MP Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. దానిని ఆమోదించిన దస్తగిరి ఫిర్యాదుదారుడి బెయిల్‌ను రద్దు చేయాలని కోరే…

నేడు నూతన హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన

Trinethram News : హైదరాబాద్:మార్చి 27తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరు కానున్నారు. కొత్త హైకోర్టు నిర్మాణం కోసం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌…

నూతన హైకోర్టు కొత్త భవనానికి రేపే శంకుస్థాపన

TG :- శంకుస్థాపన చేయనున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్ర చుడ్ రాజేంద్రనగర్లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు భవనం నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయింపు. శంకుస్థాపనకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు…

You cannot copy content of this page