Loan Waiver : రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి

Farmers should be given loan waiver without any conditions రాష్ట్రంలోని రైతులను నట్టేటా ముంచుతున్నా కాంగ్రెస్ పార్టీరైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్…

Good News : ఏపీ రైతులకు శుభవార్త

Trinethram News : అమరావతీ : 2nd Aug 2024 ఆంధ్రప్రదేశ్‌లో రైతుల డిమాండ్ల మేరకు మైక్రో ఇరిగేషన్ వ్యవస్థలను నిషేధించాలని సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది.మరింత ఆదుకోవాల్సిన రైతులందరికీ ప్రణాళికను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నేటి (శుక్రవారం)…

CM Anumala Revanth Reddy : గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు అనుమల రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రైతులకు జీవితాంతం గుర్తుండి పోయేలా

Honorable Telangana Chief Minister Anumala Revanth Reddy will remember this day for Telangana farmers for the rest of their lives Trinethram News : Medchal : గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు అనుమల రేవంత్…

Loan Waiver : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ

State government loan waiver for farmers రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో సంబరాలలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ రైతు పంట పథకం రుణమాఫీ 2024 మారదర్శకాలు విడుదల…

MLA Vijayaramana Rao : రైతు రుణమాఫీతో సంబరాలు రైతులకు స్వీట్లు తినిపించిన ఎమ్మెల్యే విజయరమణ రావు

MLA Vijayaramana Rao fed sweets to the farmers to celebrate the farmer’s loan waiver రైతుల పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం.. పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన…

రైతులకు శుభవార్త: కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

Good news for farmers: Government made a key announcement Trinethram News : తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. అప్పటి నుంచే పంట బీమా పథకాన్ని అమలు చెయ్యాలి అనుకుంటున్న ప్రభుత్వం.. అందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది.…

రాజధాని రైతులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట

ఏపీ రాజధాని అమరావతి కోసం నాడు భూములు ఇచ్చిన రైతులు సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు ప్లాట్ల కేటాయింపు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్లాట్ల కేటాయింపు రద్దు హైకోర్టును ఆశ్రయించిన రైతులు ప్లాట్ల రద్దు నోటీసులను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు

విజయా డెయిరీకి పాలు పోసే రైతులకు 45 రోజులుగా బిల్లులు లేవు

ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ది సమాఖ్య విజయా డెయిరీకి పాలు పోసే రైతులకు సాధారణంగా గతంలో ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించేవారు. ఇప్పుడు నిధుల కొరతతో 45 రోజులుగా 1.30 లక్షల మంది రైతులకు బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయి.

తెలంగాణ రైతులకు షాక్.. 19 లక్షల ఎకరాలకు రైతుబంధు కట్!

Trinethram News : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి పార్టీ చెప్పినట్లుగానే రైతుబంధు విషయంలో కొర్రీలు పెట్టేందుకు రెడీ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏకంగా 19…

రైతులకు ఏడాదికి రూ. 20 వేలు

పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం చంద్రబాబు పలు ఎన్నికల హామీలు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1,500 ఇస్తామన్న చంద్రబాబు తల్లికి వందనం పేరుతో పిల్లలకు రూ. 15 వేలు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 3…

You cannot copy content of this page