Good News : ఏపీ రైతులకు శుభవార్త

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతీ : 2nd Aug 2024

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల డిమాండ్ల మేరకు మైక్రో ఇరిగేషన్ వ్యవస్థలను నిషేధించాలని సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది.
మరింత ఆదుకోవాల్సిన రైతులందరికీ ప్రణాళికను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నేటి (శుక్రవారం) నుంచి కొత్త విధానం అమల్లోకి రాగా, రైతులు పూర్తి సొమ్ము చెల్లించాక పరికరాలు అమర్చనున్నారు. 7,50,000 హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

You cannot copy content of this page

Scroll to Top