TELANGANA విజయా డెయిరీకి పాలు పోసే రైతులకు 45 రోజులుగా బిల్లులు లేవు trinethramnews ఫిబ్రవరి 19, 2024 WhatsApp Image 2024 02 19 at 16.24.31 TRINETHRAM NEWSప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ది సమాఖ్య విజయా డెయిరీకి పాలు పోసే రైతులకు సాధారణంగా గతంలో ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించేవారు.ఇప్పుడు నిధుల కొరతతో 45 రోజులుగా 1.30 లక్షల మంది రైతులకు బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయి. Post navigationPrevious Previous post: శ్రీశైల దేవస్థానం – కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్Next Next post: వైసీపీలోకి నూజివీడు టీడీపి మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు Related News TELANGANA Transfer IAS : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ల బదిలీ జూన్ 26, 2026 0 TELANGANA Telangana Student Dies : లండన్లో తెలంగాణ విద్యార్థి అనుమనాస్పద స్థితిలో మృతి జూన్ 26, 2026 0