దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి

దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు

దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు.. ఢిల్లీలో జరిగే పరేడ్ లో మొత్తం 25 శకటాల ప్రదర్శన.. మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం.. డెమోక్రసి ఎట్ గ్రాస్ రూట్స్ పేరుతో తెలంగాణ…

రేపటి నుంచి దేశ వ్యాప్తంగా JEE మెయిన్ పరీక్షలు

రేపటి నుంచి దేశ వ్యాప్తంగా JEE మెయిన్ పరీక్షలు దేశ వ్యాప్తంగా రేపటి నుంచి JEE మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. NIT లో బ్యాచ్లర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచ్లర్స్ ఆఫ్ ప్లానింగ్ లో ప్రవేశానికి బుధవారం పేపర్ -2 పరీక్షలు జరగనున్నాయి.…

మన దేశ సంస్కృతికి రాముడే మూలం:ప్రధాని నరేంద్ర మోడీ

మన దేశ సంస్కృతికి రాముడే మూలం:ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తర ప్రదేశ్ :జనవరి 22రామనామం భారత దేశ ప్రజల కణకణంలో నిండి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రామ భక్తులంతా ఆనంద పరశంలో మునిగితేలు తున్నారన్నారు. అ యోధ్యలో బాలరాముడి…

చెన్నై లో ఖేలో ఇండియా యూత్ క్రీడల పోటీలను ప్రారంభించిన దేశ ప్రధాని

చెన్నై లో ఖేలో ఇండియా యూత్ క్రీడల పోటీలను ప్రారంభించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పాల్గొన్నారు..

రామ నామ స్మరణతో మారుమోగుతోన్న దేశం : పాఠశాలలో ప్రజెంట్ సార్‌కు బదులు ‘జై శ్రీరామ్’

Trinethram News : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశం మొత్తం రామ నామ స్మరణతో మారుమోగుతోంది. ఎక్కడ చూసినా అయోధ్య గురించే చర్చ జరుగుతోంది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భవ్య రామ మందిరం…

దేశ చరిత్రలో మరో మైలురాయి ఆదిత్య ఎల్ -1

Trinethram News : దేశ చరిత్రలో మరో మైలురాయి ఆదిత్య ఎల్ -1 ఇస్రో చరిత్రలో మరో మైలు రాయి. ఆదిత్య ఎల్‌-1 సంపూర్ణ విజయం. గమ్యానికి చేరుకున్న ఆదిత్య ఎల్‌-1 వ్యోమనౌక. 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన వ్యోమ నౌక.…

దేశ సరిహద్దుల్లో 4జీ కమ్యునికేషన్ కల్పిస్తున్న కేంద్రం

దేశ సరిహద్దుల్లో 4జీ కమ్యునికేషన్ కల్పిస్తున్న కేంద్రం భారతదేశ సరిహద్దుల్లోని 1,117 బోర్డర్, ఇంటెలిజెన్స్ పోస్టులకు 4జీ మొబైల్ కమ్యునికేషన్ సౌకర్యాలు కల్పించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర హోం శాఖ టెలికాం శాఖలో బీయస్ఎన్ఎల్ తో ఒప్పందం…

దేశ ప్రజలకు రాష్ట్రపతి కొత్త ఏడాది శుభాకాంక్షలు….

దేశ ప్రజలకు రాష్ట్రపతి కొత్త ఏడాది శుభాకాంక్షలు…. న్యూఢిల్లీ: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమసమాజ స్థాపనకు, దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధించేందుకు పౌరులంతా ప్రతిజ్ఞచేయాలని ఆమె పిలుపునిచ్చారు. కొత్త ఆశలు, ఆకాంక్షల సాధన…

దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది

దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. బుధవారం ఉదయం సమయంలో ఆవరించిన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొన్నది. ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు, విమానాలు .ఢిల్లీ చేరుకోవాల్సిన కొన్ని…

You cannot copy content of this page