NATIONAL దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది trinethramnews డిసెంబర్ 27, 2023 WhatsApp Image 2023 12 27 at 11.05.05 AM TRINETHRAM NEWSదేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది.బుధవారం ఉదయం సమయంలో ఆవరించిన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొన్నది. ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు, విమానాలు .ఢిల్లీ చేరుకోవాల్సిన కొన్ని విమానాల దారి మళ్లింపు. Post navigationPrevious Previous post: ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్.. రాష్ట్ర రాజకీయాలపై షర్మిల ఆలోచన ఏంటి?Next Next post: ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద పేలుడు శబ్ధం Related News NATIONAL Fee Hike : పాస్పోర్టు దరఖాస్తుదారులకు షాక్.. ధరలు పెంపు జూన్ 26, 2026 0 NATIONAL Curbing Counterfeit Medicines : నకిలీ మందుల చెక్.. క్యూఆర్ కోడ్ తప్పనిసరి జూన్ 26, 2026 0