టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై ఎంపీ విజయసాయిరెడ్డి కీలక కామెంట్లు

2014 నాటి కూటమికి దీనికి తేడా ఏమీలేదు.. అవే మోసాలు, అబద్దాలు, అమలుకాని హామీలు.. సుస్థిర ప్రభుత్వం కోసం వైసీపీకే ఓటు వేయండి-ఎంపీ విజయసాయిరెడ్డి

ఎట్టకేలకు ఎన్డీఏ గూటికి టీడీపీ?

Trinethram News : అమరావతి ◻️ 9 న ముహుర్తం ఖరారు ❗ ◻️ 5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు కేటాయించే యోచన లో టీడీపీ జనసేన కూటమి ❗ ◻️ అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట లేదా…

శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండలో టీడీపీ ‘రా కదలి రా’ బహిరంగ సభ

టీడీపీ-జనసేన కలయిక ఒక పాశుపతాస్త్రం.. రాయలసీమకు నీళ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలపైనే దృష్టి పెట్టాం.. 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి కియా పరిశ్రమను తీసుకొచ్చాం.. ఇప్పుడు ఎకరా 2 కోట్లు ఉంది, మనం ఉంటే ఎకరా 5 కోట్లు అయ్యేది.…

తాగునీటి పైప్‌లైన్ వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల వాగ్వాదం

Trinethram News : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాగునీటి పైప్‌లైన్ వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల వాగ్వాదం జరిగింది. పైప్‌లైన్ రిపేర్ తాము చేస్తామంటే తామంటూ గొడవ పడ్డారు.. జేసీ ప్రభాకర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ…

నారా లోకేష్ ను క‌లిసిన టీడీపీ నేత జ‌లీల్ ఖాన్

విజ‌య‌వాడ ప‌శ్చిమ టిక్కెట్ ను జ‌న‌సేనకు కేటాయించాల‌ని టీడీపీ నిర్ణ‌యం.. త‌న‌కు టిక్కెట్ విష‌యంపై మాట్లాడేందుకు లోకేష్ ను క‌లిసానంటున్న జ‌లీల్ ఖాన్..

టీడీపీ, జనసేన తొలి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెంలో జరుగుతోంది

ఈ సభకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ సభ టీడీపీ, జనసేన గెలుపు సభ ఇది అని వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకపాలనపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.…

టీడీపీ – జనసేన ఉమ్మడి సభ పేరు ‘జెండా’

ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో బహిరంగసభ పోస్టర్ ను విడుదల చేసిన టీడీపీ, జనసేన నేతలు సభలో ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామన్న నాదెండ్ల మనోహర్

టీడీపీ రా కదలి రా బహిరంగ సభ లో చంద్రబాబు కామెంట్స్

ప్రపంచానికి ఐటీ అందించిన పార్టీ టీడీపీ. కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాం. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. విభజన కంటే జగన్ విధ్వంస పాలనలో ఏపీ ఎక్కువ నష్టపోయింది. ఇసుక కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాయకీయ నాయకులని…

బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయితే… 3 వ తేదీన ఉమ్మడి జాబితా

బీజేపీతో పొత్తు జాప్యం అయితే టీడీపీ, జనసేన జాబితా విడుదల. మూడు పార్టీలు కలిపి 45తో మంది జాబితా. టీడీపీ..జనసేన అయితే 25తో మంది జాబితా. 10 వ తేదీ లోపు..మూడు పార్టీల కలిపి ఫైనల్ జాబితా విడుదల.

టీడీపీ లో కృష్ణ ప్రసాద్ హవా షురూ?

రేపటినుండి నియోజికవర్గం లో వసంతం…చిగురించేనా ..? పసుపు దళం సహకరిస్తుందా అంటే వెక్తి కంటే పార్టీ ఎ ముఖ్యం అనే వాదనలు వినిపిస్తయా..? దేవినేని ఉమ పెనమలూరు లో పోటీ కి ఎస్ చెప్పారా..? చంద్రబాబు మాటే శిరోధార్యం అని అంటున్నా…

You cannot copy content of this page