దేశంలో 3,368కు చేరిన క్రియాశీల కేసులు

Coronavirus | దేశంలో 3,368కు చేరిన క్రియాశీల కేసులు Trinethram News : ఢిల్లీ దేశంలో గత 24 గంటల వ్యవధిలో 609 కరోనా కొత్త కేసులు (Coronavirus) బయటపడ్డాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8…

కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది

కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మల్లిఖార్జున ఖర్గే.. షర్మిలను కాంగ్రెస్ కండువాతో పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ మెడలో కూడా పార్టీ కండువా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ కండువా…

వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు

వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడువైసీపీ అధినేత, సీఎం జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అంబటి రాయుడు గుంటూరు ఎంపీ లేదంటే పొన్నూరు అసెంబ్లీ టిక్కెట్‌ ఇస్తారనే ప్రచారం.

వైఎస్ఆర్‌సీపీ అసంతృప్తులకు వల, జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ

వైఎస్ఆర్‌సీపీ అసంతృప్తులకు వల, జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ అమరావతి: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ ) ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ బుధవారంనాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.. తన అనుచరులతో కలిసి…

భారత నౌకాదళ అమ్ముల పొదలో చేరిన మరో అస్త్రం ‘ ఐఎన్ఎస్ ఇంఫాల్ ‘

భారత నౌకాదళ అమ్ముల పొదలో చేరిన మరో అస్త్రం ‘ ఐఎన్ఎస్ ఇంఫాల్ ‘ భారత నౌకాదళంలో మరో అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ గైడెడ్ డిస్ట్రాయర్ యుద్ద నౌక ‘ INS ఇంఫాల్ ‘ భారత నేవీలో…

దేశంలో 63 కి చేరిన జేఎన్ 1 కొత్త వేరియంట్ కోవిడ్ కేసులు

దేశంలో 63 కి చేరిన జేఎన్ 1 కొత్త వేరియంట్ కోవిడ్ కేసులు… గోవాలో 34, మహారాష్ట్రలో 9, కర్ణాటక 8, కేరళ 6 , తమిళనాడు 2 తెలంగాణలో 2 కేసులు బయటపడ్డాయి ఇప్పటికే 4,054 యాక్టీవ్ కేసులు ఉన్నాయి..…

27కు చేరిన కరోనా కేసులు.. హైదరాబాద్‌లో మరో 8 మందికి పాజిటివ్

27కు చేరిన కరోనా కేసులు.. హైదరాబాద్‌లో మరో 8 మందికి పాజిటివ్ హైదరాబాద్:డిసెంబర్ 23తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతూ పోతున్నాయి. ఈరోజు తెలంగాణ వైద్యారోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేయగా.. కొత్తగా 9 కేసులు నమోదైనట్టు…

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..2669కి చేరిన పాజిటివ్ కేసులు

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..2669కి చేరిన పాజిటివ్ కేసులు ఢిల్లీ.. దేశంలో కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది.. ఇప్పటివరకు…

ఐదో రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె..

ఐదో రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె.. జీతాలు పెంచేది లేదని తేల్చి చెప్పిన ప్రభుత్వం… రాష్ట్రంలో అంగన్వాడీల సమ్మె నేటితో ఐదో రోజుకు చేరింది.. సమ్మె విరమణకు నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి… తమకు 26000…

చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలు..

TDP: చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలు.. మంగళగిరి: వైకాపా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి (ఉదయగిరి) తెదేపాలో చేరారు. శుక్రవారం మంగళగిరిలోని తెదేపా (TDP) కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు…

You cannot copy content of this page