ప్రజాపాలన ధరకాస్థుల కార్యక్రమం

ప్రజాపాలన ధరకాస్థుల కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో కుత్బుల్లాపూర్ గ్రామంలో సీనియర్ సిటజన్స్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన ప్రజా పాలన దరఖాస్తు స్వీకారణ కార్యక్రమంలో పాల్గొన్న 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తరాచంద్రారెడ్డి గారు…

ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి రాష్ట్రవ్యాప్త క్రీడా కార్యక్రమం ఆడుదాం … ఆంధ్రా

ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి రాష్ట్రవ్యాప్త క్రీడా కార్యక్రమం ఆడుదాం … ఆంధ్రా ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 47 రోజుల పాటు నిర్వహించనున్న మెగా క్రీడా పోటీలలో భాగంగా …. కొత్తూరు…

శ్రీశ్రీశ్రీ అయ్యప స్వామి వారి పేటతుళ్ళి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం

శ్రీశ్రీశ్రీ అయ్యప స్వామి వారి పేటతుళ్ళి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 రంగారెడ్డి డివిజన్ పరిధిలో IDPL కాలనీ హనుమాన్ టెంపుల్ నుండి వీర మణికంఠ సేవా సమితి వారు నిర్వహించిన అయ్యప్ప స్వామి వారి పేటతుళ్ళి ఊరేగింపు…

రుక్మిణి సమేత పాండురంగ స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం

రేపు ఉదయం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున స్వామివారి తిరువంతనా కార్యక్రమం బాపట్ల రుక్మిణి సమేత పాండురంగ స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని…

నేడు పల్నాడు కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమం రద్దు

నేడు పల్నాడు కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమం రద్దు పల్నాడు జిల్లాలో సోమవారం నిర్వహించే జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి కె. వినాయకం ఆదివారం తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు…

32వ డివిజన్ నందు ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కార్యక్రమం

*32వ డివిజన్ నందు ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కార్యక్రమం * రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కార్యక్రమాన్ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇంచార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు 32 వ డివిజన్…

చిన్నదొడ్డిగల్లు విడిది కేంద్రం వద్ద సెల్ఫీ విత్ నారా లోకేష్ కార్యక్రమం

ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం చిన్నదొడ్డిగల్లు విడిది కేంద్రం వద్ద సెల్ఫీ విత్ నారా లోకేష్ కార్యక్రమం. సుమారుగా 1500 మందితో ఫోటోలు దిగిన నారా లోకేష్. తనని కలవడానికి వచ్చిన మహిళలు, యువత, వృద్ధులతో ఫోటోలు దిగిన లోకేష్.…

నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు

ప్రజా వాణి: నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం.. వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు.. హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం 10.30…

అయ్యప్ప స్వామి విల్లక్కి ఉత్సవ కార్యక్రమం లో పాల్గొన్న పెద్దిరెడ్డి స్వామి దంపతులు

మార్కాపురం గడియార స్తంభం సెంటర్లో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి విల్లక్కి ఉత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించిన పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి వారి సతీమణి పెద్దిరెడ్డి సరస్వతి …మార్కాపురం నియోజకవర్గం..

You cannot copy content of this page