ఆంధ్రప్రదేశ్ NDA కూటమి నేతల సమావేశం

పురందేశ్వరి నివాసానికి వచ్చిన అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, మధుకర్, బిజెపి ఎన్నికల ఇన్ చార్జి అరుణ్ సింగ్ సహ ఇన్ చార్జి సిద్దార్ధ సింగ్ ఎన్నికల ప్రచారం, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ అగ్ర…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎండల వేళ.. ఉరుముల వాన

Trinethram News : ఎండల వేళ.. ఉరుముల వానరాష్ట్రంలో నాలుగు రోజులపాటు భిన్న వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణతాపం, ఉక్కపోతతో పాటు తేలికపాటి వర్షాలు కురువనున్నట్లు అంచనా వేసింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉరుములు, మెరుపులతో…

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరో ఇద్దరు న్యాయమూర్తులు

జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున రావులు ప్రమాణం చేశారు.* హైకోర్టు కొత్త న్యాయమూర్తులతో..ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.

సిద్ధం సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో మార్చ్ 10న ఆదివారం జరగనున్న సిద్ధం సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు సభకు విచ్చేసే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను…

జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఘన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ధర్మాసనం ముందు విచారణ టెట్ మరియు డీఎస్సీ కి మధ్య…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరాను

అభివృద్ధి ప్రదాత మన చంద్రబాబునాయుడు. -మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 2.3.2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధి కోసమే తన తెలుగుదేశం పార్టీలో చేరానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ…

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం

చిత్తూరు జిల్లాలో 50 కేంద్రాలలో పరీక్షలు.. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు.. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం…

శ్రీశైల దేవస్థానం – కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్

శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం వారికి “11” కోట్ల విలువైన “స్వర్ణ” రధాన్ని సమర్పించిన ఒక “అజ్ఞాత” భక్తుడు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్…మద్య పాన నిషేధం పై తెలుగు దేశం సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన శాసన సభాపతి తమ్మినేని సీతారాం. దీంతో టిడిపి సభ్యులు పెద్ద ఎత్తున సభలో నినాదాలు చేశారు. మద్యపానాన్ని నిషేధించి …ఓట్లు అడుగుతామనిఎన్ని కల్లో…

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూనియర్ సివిల్‌ జడ్జిగా : తెలంగాణ యువతి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూనియర్ సివిల్‌ జడ్జిగా:తెలంగాణ యువతి హైదరాబాద్: జనవరి 28ఏపీ జూనియర్ సివిల్‌ జడ్జిగా తెలంగాణ యువతి అలేఖ్య ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నిర్వహించిన జూనియర్ సివిల్‌ జడ్జి పరీక్షల్లో తెలంగాణ యువతి సత్తా చాటింది. పరీక్ష ఫలితాల్లో తెలంగాణ…

You cannot copy content of this page