నేడు కేంద్ర మంత్రి దీర సింగ్ చౌహన్ పర్యటన

Trinethram News : 17వ తేదీ బుధవారం ఉదయం 9:30 నిమిషాలకు A5 హోటల్ నుండి నేరుగా వాకాడు మండలం ముత్యంబాక గ్రామంలో జరిగే వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు. 1గంటకు కోట మండలం జరుగుమల్లిలో మధ్యాహ్నం భోజనం. అనంతరం అక్కడ…

కృష్ణానదీ జలాల వివాదం పై నేడు కీలక భేటీ

Trinethram News : నాగార్జున సాగర్ వివాదం నేపథ్యంలో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేడు కీలక సమావేశం జరగనుంది. ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ అధికారులతో జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ భేటీ కానున్నారు.…

17న కేంద్రమంత్రి ముట్టెం బాకకు రాక

Trinethram News : వాకాడు వాకాడు మండల పరిధిలోని,ముటేంబాక గ్రామానికి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవసింగ్ చౌహన్ ఈనెల 17వ తేదీ, బుధవారం వికసిత్ భారత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని బిజెపి సీనియర్ నాయకుడు, బిజెపి గూడూరు నియోజకవర్గం…

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Trinethram News : శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం, అనంతగిరి లో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. పూర్ణ కుంభ స్వాగతం పలికారు ఆలయ ధర్మకర్త యన్. పద్మనాభం,…

మణిపూర్ లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర

ఈరోజు మణిపూర్ లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్రమంత్రి వర్యులు శ్రీ జేడీ శీలం , పీసీసీ మాజీ అధ్యక్షులు శ్రీ రఘువీరారెడ్డి, శ్రీ వైఎస్ షర్మిల….

పొంగల్ వేడుకలకు పంచెకట్టుతో హాజరైన ప్రధాని మోదీ

పొంగల్ వేడుకలకు పంచెకట్టుతో హాజరైన ప్రధాని మోదీ.. కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో మోదీ ప్రత్యేక పూజలు సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ప్రధాని ఈ పండుగ ప్రజలందరికీ సుఖశాంతులు తీసుకురావాలని ఆకాంక్ష

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రైళ్ల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రైళ్ల ప్రారంభం రేపు గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుబ్బల్లి – నర్సాపూర్, విశాఖపట్టణం – గుంటూరు, నంద్యాల – రేణిగుంట రైళ్ల ప్రారంభం. ఈ నెల 12 నుంచి ప్రయాణికులకు…

స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 చెత్త రహిత నగరాల 5 స్టార్ రేటింగ్ లో GHMC కి అవార్డు

స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 చెత్త రహిత నగరాల 5 స్టార్ రేటింగ్ లో GHMC కి అవార్డు.. డిల్లీలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతులమీదుగా గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ రోనాల్డ్ రోస్ జాతీయ అవార్డును అందుకున్నారు.

Other Story

You cannot copy content of this page