మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్?

మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్? 23 మంది విద్యార్థులకు అస్వస్థత కరీంనగర్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పరంపర కొనసాగుతూనే ఉంది. సీఎం, మంత్రులు గురుకులాల బాట పట్టినా విద్యార్థుల హాస్టల్స్‌లో ఎలాంటి…

పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా చర్యలు రాష్ట్ర ఐటి,పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మాత్యులు డి.శ్రీధర్ బాబు

పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా చర్యలు రాష్ట్ర ఐటి,పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మాత్యులు డి.శ్రీధర్ బాబు *మంథని పట్టణానికి రింగ్ రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు *6 నెలలో పురపాలక కార్యాలయం పూర్తి చేయాలి *24 కోట్లతో…

ఎమ్మార్పీఎస్ రామగుండం కార్పొరేషన్ అడ్ హక్ కమిటీ ఎన్నిక

ఎమ్మార్పీఎస్ రామగుండం కార్పొరేషన్ అడ్ హక్ కమిటీ ఎన్నిక రామగుండం ఎమ్మార్పీఎస్ కార్పొరేషన్ హడ్ హక్ కమిటీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం కార్పొరేషన్ ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ హడ్ హక్ కమిటీ ఎన్నిక జరిగింది…

సివిల్‌ సప్లయీస్‌ హమాలీల సమ్మె విరమణ

సివిల్‌ సప్లయీస్‌ హమాలీల సమ్మె విరమణ హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 07 జనవరి 2025 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్‌ సప్లయీస్‌ మరియు జిసిసి హమాలీ కార్మికుల ఎగుమతి, దిగుమతి హమాలీ రేట్ల ఒప్పందం అమలు చేస్తూ వెంటనే…

స్త్రీ నిధి రుణాలను వినియోగించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ

స్త్రీ నిధి రుణాలను వినియోగించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ పెద్దపల్లి, జనవరి 7: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి స్త్రీ నిధి రుణాలను వినియోగించుకుని మహిళా సంఘం సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావాలని స్థానిక సంస్థల…

Collector Koya Harsha : ఆసుపత్రి మరమ్మత్తు పనులు పట్ల సంతృప్తి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

ఆసుపత్రి మరమ్మత్తు పనులు పట్ల సంతృప్తి జిల్లా కలెక్టర్ కోయ హర్ష *మంథని ప్రభుత్వ ఆసుపత్రి, రామగిరి ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మంథని, రామగిరి జనవరి -07: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో…

కాంగ్రెస్ పార్టీ నాయకులు 43 వ డివిజన్ లో టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో 80 లక్షల రూపాయలతో

కాంగ్రెస్ పార్టీ నాయకులు 43 వ డివిజన్ లో టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో 80 లక్షల రూపాయలతో సీసీ రోడ్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మహంకాళి స్వామి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు రామగుండం త్రినేత్రం న్యూస్…

రియల్ ఎస్టేట్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలి,గిరిజన నాయకులుపై జరిగిన దాడి ఖండించండి,ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్

రియల్ ఎస్టేట్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలి,గిరిజన నాయకులుపై జరిగిన దాడి ఖండించండి,ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్. అల్లూరి జిల్లా అరకువేలి మండలం త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ జనవరి :8 అనంతగిరి మండలం…

గిరిజన ప్రాంతలలో డెత్ సర్టిఫికెట్ లేనివారికి గ్రామసభ పంచనామా మ్యుటెక్షన్ అమలు చేయాలి

గిరిజన ప్రాంతలలో డెత్ సర్టిఫికెట్ లేనివారికి గ్రామసభ పంచనామా మ్యుటెక్షన్ అమలు చేయాలి అల్లూరి జిల్లా, అరకులోయ టౌన్, త్రినేత్రం న్యూస్ స్టాప్ రిపోర్టర్ జనవరి 8 అరకు వ్యాలీ మండలం పద్మపురం గ్రామ పంచాయతీ లో, ప్రత్యేక రెవిన్యూ సదస్సు…

ఆంధ్రా ఊటీ అరకులోయలో చలిపంజ

ఆంధ్రా ఊటీ అరకులోయలో చలిపంజ. అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజక వర్గం.(అరకు వేలి) “త్రినేత్రం” న్యూస్, జనవరి.8 అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్ర ఊటీగా పిలవబడే, అరకులోయ, మన్యంలో,చలి పంజా తీవ్రంగా ఉంది. కనిష్టంగా 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.…

Other Story

You cannot copy content of this page