జూలై 23, 2026

WhatsApp Image 2025 02 01 at 17.49.03

TRINETHRAM NEWS

విద్యుత్ సబ్ స్టేషన్ల శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరైన స్పీకర్ ప్రసాద్ కుమార్
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి, వికారాబాద్ మండలం నారాయన్ పూర్ లో రూ. 2.43 కోట్లతో నూతన 33/11kv సబ్ స్టేషన్, వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో రూ. 3.13 కోట్ల అంచనా విలువతో నూతన 33/11kv విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం రూ. 3.52 కోట్లతో వికారాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మించిన TGSPDCL సంస్థ SE కార్యాలయాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారు.

పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, RDO వాసు చంద్ర, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page