ప్రజా కవి శ్రీశ్రీ స్ఫూర్తితో సామాజిక మార్పు కై పోరాడుదాం

Let’s fight for social change with the spirit of public poet Sri Sri రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి విప్లవ కవి శ్రీశ్రీ స్ఫూర్తితో సామాజిక మార్పు కోసం కావ్యాలను రాస్తూ, కంచు కంఠాలతో గళమెత్తి, శ్రీ…

ఎరవెల్లి ముత్యంరావు సిఐటియు జిల్లా కార్యదర్శి

Eravelli Mutyam Rao is the district secretary of CITU సామాజిక అణిచివేతను ప్రతిఘటించాలి ఎరవెల్లి ముత్యంరావు సిఐటియు జిల్లా కార్యదర్శి. సామాజిక ఉద్యమ సంఘీభావ నిధిని గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈరోజు సిఐటియు జిల్లా నాయకులు గోదావరిఖని…

Ban on sale of liquor : మద్యం అమ్మకాలపై నిషేధం: డిజిపి హరీష్ గుప్తా

Ban on sale of liquor: DGP Harish Gupta Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ : కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ హరీశ్ గుప్తా వెల్లడించారు. జూన్ 3, 4, 5…

యూట్యూబర్ ను కిడ్నాప్ చేసిన గ్యాంగ్

Trinethram News : Mar 30, 2024, యూట్యూబర్ ను కిడ్నాప్ చేసిన గ్యాంగ్‘యువర్ ఫెల్లో అరబ్’ అను ఛానల్ తో పాప్యులర్ అయిన అమెరికాకు చెందిన యూట్యూబర్ మలూఫ్ కరీబియన్ దేశం ‘హైతీ’ కి వెళ్లాడు. అక్కడి టూరిస్టు ప్రాంతాలను…

కేదారేశ్వర పేట ఫ్రూట్ మార్కెట్ వద్ద అరాచకం

Trinethram News : విజయవాడ చిరు వ్యాపారుల పై కార్పొరేటర్ పుణ్యశీల భర్త దాడి తనకు మామూళ్లు ఇవ్వకుండా వ్యాపారాలు చేస్తారా అంటూ బెదిరింపులు దేవినేని అవినాష్ తాలూకా అని చెప్పినా దౌర్జన్యం దాడి చేస్తున్న వీడియో తీస్తుండగా చంపుతామని బెదింపులు…

తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ స్పష్టం చేశారు

తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ స్పష్టం చేశారు. ఆయన అస్వస్థతకు గురైనట్లు మార్చి 15న సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చేరారని.. యాంజియోప్లాస్టీ చేశారని పెద్ద ఎత్తున…

గీతాంజలి హత్య కేసులోరాంబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు

Trinethram News : అమరావతి : టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబు అరెస్టు…! గీతాంజలి హత్య కేసులోవిజయవాడలో రాంబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాంబాబును ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పని పోలీసులు… తెనాలిలో గీతాంజలి ఆత్మహత్య కేసులో అరెస్టు చేసినట్లు…

బంపర్ ఆఫర్..రివ్యూ ఇచ్చే సమయంలో ఆ ఫోటోను స్క్రీన్ షాట్ తీసి మళ్లీ టెలిగ్రామ్‌లో పంపిస్తే దానికి డబ్బులు

బంపర్ ఆఫర్..రివ్యూ ఇచ్చే సమయంలో ఆ ఫోటోను స్క్రీన్ షాట్ తీసి మళ్లీ టెలిగ్రామ్‌లో పంపిస్తే దానికి డబ్బులు..రూ.10 వేలకు 15వేలు ఇచ్చారు….? షోషల్ మీడియా వాడే వారు అప్రమత్తంగా ఉండాలి అని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిక… హైదరాబాద్‌లో ఉన్న…

పోలీసు స్టేషన్‌లో రౌడీ షీటర్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఎస్ఐకి మెమో జారీ!

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోగుళ్లపల్లి పోలీసు స్టేషన్‌లో ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించాడు. అనేక హత్యా కేసుల్లో నిందితుడైన రౌడీషీటర్ పుట్టిన రోజు వేడుకలను ఎస్ఐ నిర్వహించాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా, మంగళవారం వెలుగు చూసింది.…

శ్రీరెడ్డి పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు

తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పోస్టింగ్స్ చేస్తుంది అని సైబర్ క్రైమ్ లో పిర్యాదు చేసిన వైఎస్ షర్మిల.

You cannot copy content of this page