బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రెస్ నోట్,

Trinethram News : తేది : 17.03.2024 బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించవలసిన స్పందన కార్యక్రమం తాత్కాలికంగా రద్దు బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పిచికల గుడిపాడు గ్రామ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారి పై…

మహా శివరాత్రి సందర్భంగా నియోజక వర్గం లోని సూ రారం

మహా శివరాత్రి సందర్భంగా నియోజక వర్గం లోని సూ రారం, సుభాష్ నగర్, జగద్ గిరిగుట్ట, దేవేందర్ నగర్, బౌరంపేట తో సహా పలు ఆలయాల్లో పూజా కార్యక్రమాల లో పాల్గొన్న బిజెపి మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు Dr S Malla…

ఆదిలాబాద్‌లో నేడు ప్రధాని పర్యటన

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఆదిలాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. జిల్లాలో ప్రధాని రూ.15,718 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.

దాచేపల్లి జరిగే రా కదలిరా కార్యక్రమంలో జంగా జాయినింగ్ లేనట్లేనా?

పల్నాడు జిల్లాలో బీసీల జపం చేస్తున్న వైసిపి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రా కదలిరా కార్యక్రమంలో భాగంగా రేపు అనగా మార్చి రెండో తారీఖున గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలో సుమారు లక్ష…

మూడవ రోజుకు చేరిన రైతుల ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమం

రైతులతో చర్చలు జరిపేందుకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. చండీగఢ్లో సాయంత్రం ఐదు గంటలకు రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు.. చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులపై పంజాబ్ లో ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, ప్లాస్టిక్ రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం కరెక్టు…

నిజం గెలవాలి కార్యక్రమం లో భాగంగా నారా భువనేశ్వరి

Trinethram News సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా నిజం గెలవాలి కార్యక్రమం లో భాగంగాపుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి. విమానాశ్రయంలో నారా భువనేశ్వర్ కి ఘనంగా స్వాగతం పలికిన పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్…

మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

ముఖ్యమంత్రి మీద అహంకార పూర్తి వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ వైఖరిని ఖండిస్తూ మందమర్రి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియచేసిన చెన్నూర్ నియోజకవర్గ పీసీసీ సభ్యులు నూకల రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుసొత్తుకు సుదర్శన్ అనంతరం మందమర్రి…

త్వరలో నటుడు విజయ్‌ కొత్తపార్టీ?

కొత్త పార్టీ పెట్టబోతున్న స్టార్ హీరో..? సినిమాలకు గుడ్ బై చెబుతాడా? త్వరలో నటుడు విజయ్‌ కొత్తపార్టీ? ప్రముఖ నటుడు విజయ్‌ త్వరలో కొత్తపార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. తమిళ చిత్రసీమలో నటనతో ప్రజలు, అభిమాన సంఘాలను ఆకట్టుకుంటూ అనేక సంక్షేమ…

ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలకు 27 నుంచి రిజిస్ట్రేషన్స్

ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలకు 27 నుంచి రిజిస్ట్రేషన్స్ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా 31.19 లక్షల మంది ఆశ్రయం లేని పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇచ్చింది. ఈ నెల 27 నుంచి ఆ…

కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు

కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ నటుడు చిరు కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆర్కియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు పలువురు హాజరయ్యారు.

You cannot copy content of this page