CM Chandrababu : వరద నష్టంపై నేడు కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu will give a preliminary report to the central government today on the flood damage Trinethram News : Andhra Pradesh : Sep 06, 2024, వరద నష్టంపై నేడు కేంద్ర ప్రభుత్వానికి…

RBI : ఆర్బీఐ మరో కీలక నిర్ణయం

RBI is another important decision Trinethram News : యూపీఐ ట్యాక్స్ పేమెంట్ లిమిట్ రూ.5 లక్షలకు పెంపు. యూపీఐ ట్యాక్స్ పేమెంట్స్ లిమిట్ రూ. 1లక్షగానే ఉంది. ఇప్పుడు దీనిని ఒకేసారి ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 5 లక్షలకు…

APTET : ఏపీ టెట్.. దరఖాస్తు చేసుకోవడానికి రేపు చివరి రోజు

Trinethram News : 2nd Aug : 2024 అమరావతి ఏపీలో టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు శనివారంతో గడువు ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు ట్యూషన్ ఫీజుతో పాటు రేపటిలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు పెంచే ఆలోచన లేదని ఏపీ విద్యాశాఖ ఇప్పటికే…

Not to Collect Garbage : రాష్ట్రంలో చెత్త పన్ను వసూలు చేయవద్దని ఆదేశాలు

Orders not to collect garbage tax in the state Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ : ఆంధ్ర రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలు చేయవద్దని పట్టణ, నగరపాలక సంస్థలకు అధికారులు మౌఖిక…

Trump : నన్ను జైలుకు పంపితే రాజకీయ ప్రకంపనలు: ట్రంప్

If I’m sent to jail, political shockwaves: Trump Trinethram News : Jun 03, 2024, తనకు జైలు శిక్ష విధించడాన్ని తన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తనని జైలుకు పంపితే…

డీఎస్సీ దరఖాస్తులు నేటి రాత్రి నుంచే

రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించే డీఎస్సీ-2024 దరఖాస్తుల స్వీకరణ ఈ రాత్రి నుంచే ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్నది. ఈ రోజు రాత్రికే ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌, జిల్లా,…

విజయా డెయిరీకి పాలు పోసే రైతులకు 45 రోజులుగా బిల్లులు లేవు

ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ది సమాఖ్య విజయా డెయిరీకి పాలు పోసే రైతులకు సాధారణంగా గతంలో ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించేవారు. ఇప్పుడు నిధుల కొరతతో 45 రోజులుగా 1.30 లక్షల మంది రైతులకు బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయి.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. టికెట్​ కన్ఫర్మ్​ అయితేనే డబ్బు చెల్లింపు.. ‘i-Pay’గురించి మీకు తెలుసా?

Trinethram News : దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాది రైళ్లు నడుస్తుండగా, కోట్లాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. రైల్వేను దేశానికి జీవనాడి అని పిలవడానికి కారణం ఇదే. సాధారణంగా ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లను బుక్‌ చేసుకుంటే ముందుగా టికెట్స్‌ కన్ఫర్మ్‌ అయినట్లు ఉండదు.…

ఫాస్టాగ్‌ల నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంక్ తొలగింపు

ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఇండియన్ హైవేస్మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్ణయం పేటీఎం పేమెంట్ బ్యాంక్ లేని ఫాస్టాగ్‌లు కొనాలని వినియోగదారులకు సూచన 20 మిలియన్ల మందిపై ప్రభావం.. కొత్త ఆర్ఎఫ్‌డీఐ స్టిక్కర్లు మార్చుకోవాల్సిన పరిస్థితి పేటీఎంపై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కఠిన ఆంక్షలు…

R&B కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోలేదని కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన కాంట్రాక్టర్లు ఫిబ్రవరి 9లోపు బిల్లులు చెల్లించాలని, లేనట్లయితే ఆర్థిక ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ కోర్టుకు రావాలని ఆదేశాలు బిల్లులు చెల్లించకుండా రావత్ కోర్టుకు రాకపోవడం పై కోర్టు ఆగ్రహం…

Other Story

You cannot copy content of this page