Gallantry awards : దేశ వ్యాప్తంగా 1037 మందికి గ్యాలంట్రీ అవార్డులు

Gallantry awards to 1037 people across the country Trinethram News : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీసు, అగ్నిమాపక, అంతర్గత భద్రత మరియు పౌర రక్షణ సిబ్బందికి వివిధ పోలీసు పతకాలను ప్రకటించింది.…

My Heartiest Greetings To : గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు…

My heartiest greetings to గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు… Trinethram News : సత్యం, ధర్మం, దయ, ధ్యానం ద్వారా సమున్నత జీవన గమ్యాన్ని ఏర్పరచుకోవాలన్న వేదవ్యాసుడి ఉపదేశాన్ని అనుసరిస్తూ గురువుల పట్ల…

Shops for Fish : మృగశిర కార్తె సందర్భంగా చేపలకు దుకాణాల వద్ద బరు తీరిన ప్రజలు

People throng shops for fish on the occasion of Mrigasira Karte గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా మృగశిర కార్తె సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చేపలకు బారి గిరాకి పెరిగినది మృగశిర…

ఈ నెల 16న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్

సీఎం జగన్ కీలక నిర్నయం తీసుకున్నారు. ఈనెల 16న ఇడుపులపాయకు సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు సీఎం జగన్‌.. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు సీఎం జగన్. అదే రోజు…

ముస్లిం సమాజం అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలు ఆచరించే రంజాన్ నెల ఆరంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు

ముస్లిం సమాజం అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలు ఆచరించే రంజాన్ నెల ఆరంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు రంజాన్ దీక్షలు ప్రారంభం. సౌదీ అరేబియాలో (మార్చి 11 ) రంజాన్ చంద్రుడు కనిపించాడు. కనుక ఇక్కడ మొదటి రోజాను…

మహా శివరాత్రి పర్వ దినం సందర్భంగా గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి

నేడు మహా శివరాత్రి పర్వ దినం సందర్భంగా ఈరోజు గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి నిజాంపేట్ మంజీర వాటర్ ట్యాంక్ దగ్గర సాయి బాబా ఆలయం నందు నూతనంగా ఏర్పాటు చేయబడిన శివాలయంలో ఆలయ సభ్యుల…

కోటప్పకొండ తిరునాళ్ళు- 2024

Trinethram News : పల్నాడు జిల్లా పోలీస్… కోటప్పకొండ తిరునాళ్ళు- 2024 సందర్భంగా ప్రజల సౌకర్యార్థం పోలీస్ వారి ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలి – పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారు. ఈ సందర్భంగా…

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో ప్రదర్శించనున్న రాష్ట్ర శకటానికి ‘జయ జయహే తెలంగాణ’

Trinethram News : హైదరాబాద్‌ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో ప్రదర్శించనున్న రాష్ట్ర శకటానికి ‘జయ జయహే తెలంగాణ’గా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పల్లవితో ప్రజాకవి అందెశ్రీ రాసిన గీతం విశేష ప్రాచుర్యం పొందింది.…

సోమవారం స్టాక్‌మార్కెట్లకు సెలవు

సోమవారం స్టాక్‌మార్కెట్లకు సెలవు. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సెలవు. ఈ రోజు శనివారం పనిచేయనున్న స్టాక్‌మార్కెట్లు.. ఇప్పటికే కరెన్సీ మార్కెట్లకు సెలవు ప్రకటించిన RBI.

రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా.. రేపు ఉ.6 నుంచి రాత్రి 12 గంటల వరకు ఆంక్షలు లక్షన్నర మంది హాజరయ్యే అవకాశం జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు విజయవాడలోని పలు జంక్షన్లలో 36 చోట్ల…

You cannot copy content of this page